Siddu Jonnalagadda | ‘డీజే టిల్లు’(DJ Tillu) చిత్రంలో హీరోగా తన నటనతో, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమాతో సిద్దూకు యూత్లో మాములు క్రేజ్ రాలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్�
Siddhu Jonnalagadda | యువ హీరో సిద్దు జొన్నల గడ్డ (Siddhu Jonnalagadda) పాపులర్ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సోదరి నీరజ కోన (Neeraja Kona) డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడని ఇప్పటికే ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. కాగా ఈ సి
Siddhu Jonnalagadda | డీజే టిల్లు సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సిద్దు జొన్నల గడ్డ ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ టిల్లు 2 (Tillu Square)తో బిజీగా ఉన్నాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్కు సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి ఫిలింన�
టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) ప్రస్తుతం టిల్లు 2 సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే సిద్దు కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.
Dj Tillu Sequel Launched | సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డీజే టిల్లు’. మార్చ్ 12న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ వీక�
హీరోయిన్లలో కొందరు షార్ట్ టర్మ్లో సక్సెస్ అందుకోవడమే కాదు..టాప్ హీరోలతో నటించే ఛాన్స్ కూడా కొట్టేస్తుంటారు. కానీ ఇంకొందరు మాత్రం సరైన హీరోల కోసం వెతుకుతూ ఉంటారు. అర్జున్ రెడ్డి సినిమాతో బ్లా�
DJ Tillu On Aha OTT | కరోనా తర్వాత ఈ మధ్య కాలంలో బాక్సాపీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సినిమాల్లో డిజే టిల్లు ఒకటి. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విమల్ కృష్ణ తెరకెక్కించి
DJ Tillu Movie Collections | సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ సెన్సేషన్ డీజే టిల్లు. కొత్త దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘డీజే టిల్లు’. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్తో కలిసి సితార ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది
తెలుగు చిత్రసీమలో భారీ హంగులతో రూపుదిద్దుకునే సకుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరుగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థను అభివర్ణిస్తారు. ఈ బ్యానర్పై జనరంజకమైన చిత్రాల్ని తెరకెక్కిస్తూ అభిరుచిగల నిర్�
పుడమికి పచ్చలహారం అలంకరించేందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన అపూర్వ కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్'. ఈ కార్యక్రమంలో ఎంతోమంది సినీతారలు పాల్గొంటూ ప్రజల్లోకి తీసుకెళ్తున్న