Karnataka: కర్నాటకలో ప్రస్తుతం నీటి కొరత ఉన్నది. దీంతో అక్కడ కలరా వ్యాధి వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజు వాటర్ టెస్టింగ్ చేయాలని సీఎం సిద్ధరామయ్య జిల్లా అధికారులను ఆదే�
Siddaramaiah | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్రమోదీ ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యానించారు. అబద్ధాలు, ప్రజల మనోభావాలను మంటగలపడం ఆయ
Siddaramaiah | భారతీయ జనతా పార్టీపై కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య (Siddaramaiah) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు దక్షిణాది రాష్ట్రంలో ‘ఆపరేషన్ కమలం’ (Operation Lotus) చేపట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోం�
Lok Sabha Elections | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొన్న లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బెంగళూరులో కర్ణాటక రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె, కాంగ్రెస్ అభ్యర్థి సౌ�
Siddaramaiah | భారతీయ జనతా పార్టీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.
Siddaramaiah | ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అప్రజాస్వామికమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్నదని ఆయన విమర్శించారు. కేవలం భయపెట్టి దారికి తె
Siddaramaiah : రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత నసీర్ హుస్సేన్ విజయం అనంతరం కర్నాటక అసెంబ్లీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారనే ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పంందించారు.
Raja Venkatappa Naik | కర్ణాటక కాంగ్రెస్ (Karnataka Congress) పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సురపుర (Shorapur constituency) నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే (Congress MLA) రాజా వెంకటప్ప నాయక్ (67) మృతి చెందారు.
కర్ణాటకలోని గత బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చేసిన ’40 శాతం కమీషన్' ఆరోపణలకు సంబంధించి స్థానిక ప్రత్యేక కోర్టు ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాం�
కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆలయాలపై పది శాతం పన్ను విధించేలా రూపొందించిన బిల్లు శుక్రవారం శాసనమండలిలో వీగిపోయింది.
Karnataka : కర్నాటకలో రూ. 2300 కోట్ల పెట్టుబడులతో 1650 ప్రత్యక్ష ఉద్యోగాలు సమకూర్చేలా ఆర్అండ్డీ సెంటర్ను నెలకొల్పేందుకు టాటా గ్రూప్ ముందుకొచ్చింది.
కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధుల కోసం ముఖ్యమంత్రులు ఆందోళన బాట పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధినేతల నినాదాలతో ఢిల్లీలోని జంతర్మంతర్ దద్దరిల్లుతున్నది. గురువారం నాడు సీఎంల నిరసనలతో దేశ రాజధాన�
CM Siddaramaiah:కర్నాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. పన్ను చెల్లింపుల్లో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. దీని వల్ల గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రానికి సుమారు 45 వేల కోట్�