మైసూరులోని చారిత్రక కేఆర్ఎస్ రోడ్డు పేరు మార్పు ప్రతిపాదన వివాదాన్ని రాజేసింది. ఆ రోడ్డు పేరును సిద్ధరామయ్య ఆరోగ్య మార్గ్గా మార్చాలన్న ప్రతిపాదనను జనతా దళ్(ఎస్) తీవ్రంగా వ్యతిరేకించింది. ఎంసీసీకి
అలవి కాని గ్యారెంటీలు, హామీలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని నెరవేర్చడానికి రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నది. తమ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ బాటలో నడుస్తూ
ప్రజలపై మరో బాదుడుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే పలు భారాలు మోపి ప్రజలను ఇబ్బంది పెడుతున్న సిద్ధరామయ్య సర్కార్ తాజాగా, మోటార్ వాహనాల రిజిస్ట్రేషన్పై అదనపు సెస్ను విధించ�
కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ కుర్చీలాట మొదలైనట్టు కనిపిస్తున్నది. కేపీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
Muda Scam | కన్నడ రాజకీయాలను కుదిపేస్తున్న ముడా స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ముడా (మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) కుంభకోణంలో అక్రమాలు జరిగినట్టు తాము సాక్ష్యాధారాలతో సహా గుర్తించామని ఎన్ఫ�
Cricket stadium | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని తుమకూరు (Tumakuru) జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించాలన్న దీర్ఘకాలిక డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. ఈ మేరకు ‘కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెం�
Vijay Sethupathi | కోలీవుడ్ నుంచి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్న అతికొద్ది మంది నటుల్లో టాప్ల�
Siddaramaiah | మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను మరో వివాదం చుట్టుముట్టింది. చేతిలో జాతీయ జెండా పట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్త ఒకరు సిద్ధరామ
Siddaramaiah | కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చాలా ఇరకాటంలో పడ్డారు. స్కామ్ ఆరోపణల నేపథ్యంలో సీఎం పదవికి ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సీఎం పదవి నుంచి సిద్ధరామయ్య తప్పుకోవాలని సొంత
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో శాంతిభద్రతల డొల్లతనాన్ని ఎత్తిచూపేలా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకున్నది. ఐటీ నగరం బెంగళూరులో ఓ రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. ఓ వ్యక్తిని చితకబాదడమే కాకుండా నగ్నంగా వీధుల్లో పరుగెత్త
CM's Security Lapse | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య పర్యటనలో భారీ భద్రతా లోపం వెలుగు చూసింది. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపై కూర్చున్న సీఎం సిద్ధరామయ్య వైపు ఓ యువకుడు దూసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన భద�
Muda Case | మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూకుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊరటనిచ్చింది. ముడా నుంచి తన భార్యకు అనుచితంగా లబ్ధి కలిగించినట్లు ఆరోపణలున్నాయి.