MUDA Scam | మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (MUDA) కుంభకోణంపై సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆమోదం తెలుపడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. గతంలో సీఎంలపై విచారణక�
DK Shiva Kumar | ముడా కుంభకోణం (MUDA scam) కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka Cm) సిద్ధరామయ్య (Siddaramaiah) పై విచారణకు ఆ రాష్ట్ర గవర్నర్ (Governor) థావర్చంద్ గెహ్లాట్ (ThavarChand Gehlot) అనుమతించడంతో సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తారనే అంచనా�
MUDA Scam | మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (MUDA) కుంభకోణంపై సిద్ధరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆమోదం తెలుపడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. సీఎంపై విచారణకు గవర్నర్ అన�
Siddaramaiah | కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి పాలన సాగిస్తోందని, సీఎం సిద్ధరామయ్య తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని.. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యెడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడి రగిలి
BJP : ఎస్టీల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్వాహా చేశారని విపక్ష నేత ఆర్ అశోక ఆరోపించారు. ముడా స్కామ్, వాల్మీకి స్కామ్లన్నింటిలో సిద్ధరామయ్య హస్తం ఉందని అన్నారు.
Local Quota Row | కర్నాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రతిపాదించిన 'ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానిక కోటా' సెగ ఐపీఎల్లో అత్యంత ప్రాచుర్యం కలిగిన జట్టు అయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు తాకింది.
Karnataka CM: ప్రైవేటు కంపెనీల్లో వంద శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని కర్నాటక కొత్త బిల్లును రూపొందించింది. దాని గురించి సోషల్ మీడియాలో సీఎం సిద్ధరామయ్య చేసిన పోస్టు వివాదాస్పదమైంది. దీంతో ఆయన ఆ �
Siddaramaiah : రామనగర పేరు మార్పు వ్యవహారంపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. రామనగర పేరును బెంగళూర్ సౌత్గా మార్చడం పట్ల కాషాయ పార్టీ భగ్గుమన్న నేపధ్యంలో ఈ వివాదంపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక కాంగ్రెస్లో పవర్ పాలిటిక్స్ తారస్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికే సీఎం కుర్చీ కోసం కొట్లాట ముదురుతున్నది. పార్టీ ఇచ్చిన వార్నింగ్లను లెక్కచేయకుండా ఎమ్మెల్యేలు బాహాటంగానే తమ
కర్ణాటక కాంగ్రెస్లో ఆధిపత్య పోరు ముదురుతున్నది. సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునేందుకు సిద్ధరామయ్య, పదవిని దక్కించుకునేందు�
Siddaramaiah : భారత్ హిందూ దేశం కాదని అమర్త్య సేన్ వ్యాఖ్యలను కర్నాటక సీఎం సిద్ధరామయ్య సమర్ధించారు. అవును..భారత్ హిందూ దేశం కాదు..భారత్ బహుళ సంస్కృతుల సమాహారమని, ఎన్నో వర్గాల ఐక్యతకు ప్రతీకని పేర్కొన్నారు.
ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిస్తున్నది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఇతరత్రా వాటిపై పన్నులను పెంచేసిన సిద్ధరామయ్య ప్రభుత్వం, ప్రజలకు