సాధారణంగా సంతానంలో మధ్యములను అందరూ నిర్లక్ష్యం చేస్తుంటారు. తల్లిదండ్రులు కూడా ఇంటికి పెద్దవాడనో, చిన్నోడు అనో గారాబం చేస్తారే తప్ప వారిద్దరి మధ్యన పుట్టిన వారిని అంతగా పట్టించుకున్నట్టు అన్పించదు. అయ
Snake bite | ఒక పాము చిన్నారులను కాటు వేసింది. దీంతో ముగ్గురు తోబుట్టువులు మురణించారు. పాము కాటుకు గురైన వారి తండ్రి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నా�
Siblings File FIR Against Parents | మొబైల్ ఫోన్, టీవీ అతిగా చూడవద్దన్న తల్లిదండ్రులు తమ పిల్లలను తిట్టడంతోపాటు కొన్నిసార్లు కొట్టారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పేరెంట్స్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Siblings Reunite | సోషల్ మీడియా రీల్లో పన్ను విరిగిన వ్యక్తిని ఒక మహిళ గమనించింది. చిన్నప్పుడు ఇంటి నుంచి వెళ్లిన సోదరుడిగా అనుమానించింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించి వివరాలు తెలుసుకుంది. దీంతో తోబుట్టువు
Thieves Steal Car With Children | ఇద్దరు పిల్లలతో ఆగి ఉన్న కారును ఒక వ్యక్తి చోరీ చేశాడు. వారి పేరెంట్స్కు ఫోన్ చేసి 50 లక్షలు డిమాండ్ చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు 20 వాహనాల్లో ఆ కారు కోసం వెతికారు. మూడు గంటల తర్వాత ఒక చో�
US teen | ఒక యువకుడు (US teen) తన తల్లిదండ్రులతోపాటు తోబుట్టువులను దారుణంగా హత్య చేశాడు. వారు నరమాంస భక్షకులని ఆరోపించాడు. తనను కూడా తినడానికి ప్లాన్ చేయడంతో వారిని చంపినట్లు తెలిపాడు.
Siblings Reunite | తోబుట్టువులైన కౌర్, అజీజ్ దేశ విభజన సమయంలో విడిపోయిన సంగతి సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయం ఆ రెండు కుటుంబాలకు తెలిసింది. ఈ నేపథ్యంలో విడిపోయిన 75 ఏళ్ల తర్వాత కలుసుకోవాలని అ�
ప్రస్తుత పోటీ ప్రపంచంలో సర్కారు కొలువు వచ్చిందంటే జీవిత కల నెరవేరినట్లే. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది ఓ పేద కుటుంబంలో ముగ్గురికీ సర్కారు కొలువులు రావడం వి
పిల్లలపై కన్నవాళ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ, తోబుట్టువుల ప్రభావం అంతకు తొమ్మిదిరెట్లు ఎక్కువని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. బాగా చదివే అన్నయ్య ఉంటే.. చెల్లి, తమ్ముడు కూడా టాపర్స్గా నిలిచే ఆస్కారం �
బిచ్చగాళ్లలా ఇళ్లకు వచ్చి దొంగతనాలు చేస్తున్న అన్నచెల్లెళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలో ఈ ఘటన వెలుగు చూసింది. సత్యబాబా అనే 40 ఏళ్ల వ్యక్తికి ఇద్దరు చెల్లెళ్లు. పూజ వయసు 25 సంవత్సరాలు కాగా, ని
దేశవిభజన ఆ సిక్కు కుటుంబాన్ని వేరుచేసింది. ఒక్క తల్లి పిల్లలు చెల్లాచెదురయ్యారు. 75 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిశారు. సోదరి పాక్ పంజాబ్లో ముస్లింల ఇంట పెరిగింది. సోదరులు ఇండియా పంజాబ్లో నెట్టుకొచ్చారు. అ
Bharuch | గుజరాత్లోని భరూచ్ పట్టణంలో ఓ ఇళ్లు కుప్పకూలింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం భరూచ్ (Bharuch) పట్టణంలోని బాంబఖానాలో ఉన్న ఓ ఇళ్లు కుప్పకూలిపో
హైదరాబాద్, ఆట ప్రతినిధి: కజకిస్థాన్లో ఇటీవల జరిగిన ఆన్లైన్ కరాటే చాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందిన జవేరియా నాజ్, హజెరా మహ్వీన్ ఆకట్టుకున్నారు. యూరోపియన్ యూనియన్ ఆఫ్ నేషనల్ కరాటే అసోసియేష
Joint Home loans | కరోనా మహమ్మారి ప్రభావంతో సొంతిండ్ల కొనుగోళ్లకు గిరాకీ పెరిగింది. వేతనాల్లో కోత విధించినా.. కొన్ని సంస్థలు పొదుపు చర్యల పేరిట .....