IAS Transfers | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 11 మంది సీనియర్ ఐఏఎస్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
TTD | తిరుమల (Tirumala) ,తిరుపతి అభివృద్ధికి విజన్ -2047ను తయారు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు జాతీయ నాయకులు అకుంఠిత దీక్షతో ఎన్నో త్యాగాలు చేశారని, అలాంటి వారిని స్ఫూర్తిగా తీస
TTD EO | టీటీడీ ఈవో జె.శ్యామలరావు శుక్రవారం తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందుగా వకుళామాత కేంద్రీయ వంటశాలను పరిశీలించిన ఈవో నూతనంగా నిర్మిస్తున్న పీఏసీ-5ను తనిఖీ చేశారు.
TTD EO | శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన(Garuda Seva) సేవను టీటీడీ అధికారుల
సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామని టీటీడీ ఈవో జె.శ్యామల రావు అన్నారు.
Tirumala | వైసీపీ హయాంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ యాజమాన్యం స్పందించింది. తాము సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని స్పష్టం చేసింది.
Brahmotsavam | తిరుమలలో అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
TTD EO | తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూ ప్రసాదాలు (Laddu Prasad) మరింత నాణ్యంగా, రుచికరంగా అందించాలనే లక్ష్యంతో, ఇప్పటికే తీసుకున్న చర్యల వల్ల లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెరిగిందని టీటీడీ ఈవో జె. శ్యామలరావు (TTD EO) చెప్పారు.
TTD EO | తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులందరికీ మెరుగైన సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు.
Tirumala | తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు మరింత రుచికరమైన అన్న ప్రసాదాలు అందించేందుకు ఇటీవల తీసుకున్న చర్యల వల్ల నాణ్యత బాగా పెరిగిందని టీటీడీ ఈవో జె.శ్యామలరావు చెప్పారు.