Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లోని భదోహిలో దారుణం చోటుచేసుకున్నది. తన ప్రేమను తిరస్కరించిందని ఓ ప్రేమోన్మాది 15 ఏండ్ల బాలికను నడిరోడ్డుపై కాల్చి చంపాడు. భదోహికి చెందిన అరవింద్ విశ్వకర్మ అనే
తారాచంద్ కద్వాసర అనే వ్యక్తి తన కూమార్తెను కోచింగ్ సెంటర్లో చేర్చేందుకు ఆమెతోపాటు ఆ ప్రాంతానికి వెళ్లాడు. ఆయన వెంట అతడి బంధువు కూడా ఉన్నాడు. అయితే గ్యాంగ్స్టర్ రాజు తేత్పై కాల్పుల సందర్భంగా తారాచంద�
Pak Intruder Shot Dead | జమ్మూ కశ్మీర్లో చొరబాటుదారుడిని హతమార్చడంతో పాటు మరొకరిని అరెస్ట్ చేసినట్లు సరిహద్దు భద్రతా దళం తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని అర్నియా సెక్టార్, సాంబా జిల్లాలోని
Indian student Shot Dead | కెనడాలోని అంటారియో ప్రావిన్లో భారతీయ విద్యార్థిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పోలీస్ సహా మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన గత సోమవారం మిల్టన్లో జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి గాయపడ్డాడ
ఈ కాల్పుల్లో గాయపడిన పరమ్వీర్ సింగ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటనపై స్పందించిన అమెరికా పోలీసులు 26 ఏళ్ల నిందితుడు క్రిస్ కోప్లాండ్ను అరెస్ట్ చేశారు.
‘భూ వివాదం పరిష్కరించుకుందాం’ అని పిలిచి ఒక రౌడీషీటర్ను తుపాకీతో, తన వ్యాపార భాగస్వామి కాల్చి చంపాడు. ఈ ఘటన లో మృతుడి వెంట ఉన్న వ్యక్తికి సైతం గాయాలయ్యా యి. సోమవారం తెల్లవారు జామున మాదాపూర్ పోలీస్స్టే�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితులను పోలీసులు మట్టుబెట్టారు. బుధవారం అమృత్సర్లో హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగరూప్సింగ్ రూపా, మన్ప్రీత్�
టొరంటో: 1985 నాటి ఎయిర్ ఇండియా కనిష్కా విమానం బాంబు దాడి కేసులో నిర్దోషిగా బయటపడిన కెనడా వ్యాపారవేత్త రిపుదామన్ సింగ్ మాలిక్ను కాల్చి చంపారు. కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో ఉన్న సర్రే పట్టణంల�
పాట్నా: దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యాపారవేత్త మరణించాడు. ఆయన భార్యకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. బీహార్లోని కతిహార్లో పట్టపగలు ఈ సంఘటన జరిగింది. కేలబరి గ్రామానికి చెందిన 35 ఏళ్ల మేఘనాథ్ యాదవ్ బిజినె