వాషింగ్టన్: అమెరికాలో ఉంటున్న భారత సంతతి వ్యక్తి హత్యకు గురయ్యాడు. కారులో కూర్చొన్న అతడిపై దుండగుడు గన్తో కాల్పులు జరిపాడు. న్యూయార్క్లోని క్వీన్స్లో ఈ సంఘటన జరిగింది. 32 ఏళ్ల సత్నామ్ సింగ్, శనివారం మ�
Sai charan | అమెరికాలోని మేరీలాండ్లో నల్లగొండకు చెందిన యువకుడిని దుండగులు కాల్చిచంపారు. ఓ నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో జిల్లా కేంద్రానికి చెందిన నక్కా సాయిచరణ్ (Sai charan) మృతిచెందారు.
పాట్నా: బంగారు ఆభరణాలు విక్రయించే షాపులో పని చేసే సేల్స్ గర్ల్పై బైక్పై వచ్చిన కొందరు తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశారు. అయితే మృతురాలి కుటుంబం ఆమె భర్తపై అనుమానం వ్యక్తం చేసింది. బీహార్లోని బెగుసర�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఉన్న బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషన్ ఆఫీసు వద్ద ఇవాళ ఓ పోలీసు కాల్పులు జరిపాడు. పార్క్ సర్కస్ ఏరియాలో ఉన్న ఆ ఆఫీసు ముందు ఓ పోలీసు పలు రౌండ్ల కాల్పులు జ
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో ఉన్న ఆరేహ్ మోహన్పురాలో ఉన్న ఎలాహి దేహతి బ్యాంక్ మేనేజర్ ను ఉగ్రవాదులు హతమార్చారు. మేనేజర్ క్యాబిన్లో ఉన్న విజయ్ కుమార్ను ఓ ఉగ్రవాది తన చే
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని బ్యాంక్ మేనేజర్ను ఉగ్రవాదులు కాల్చివేశారు. కుల్గామ్లో ఈ ఘటన జరిగింది. ఇలాఖాహి దెహతి బ్యాంక్లో విజయ్ కుమార్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. దాడి తర్వాత హాస్పి�
మాన్సా: పంజాబీ పాపులర్ సింగర్ సిద్దూ మూసేవాలాను ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీలోని 302
చండీగఢ్: పంజాబ్లో ఎవరూ సురక్షితంగా లేరని ఆ రాష్ట్ర మాజీ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసే వాలా తుపాకీ కాల్పుల్లో మరణించడంపై ఆయన స్పందించారు. దారుణమైన ఆయన హత్య షాకింగ్క�
చండీగఢ్: భద్రత ఉపసంహరించిన మరునాడే పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసే వాలా తుపాకీ కాల్పుల్లో మరణించారు. పంజాబ్లోని మాన్సా జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గాయకుడు స
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఇద్దరు సిక్కులను గుర్తు తెలియని దుండగులు తుపాకులతో కాల్చి చంపారు. ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ పెషావర్లోని సర్బంద్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. బాటా తాల్ మార్కెట్లో �
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు తహసీల్దార్ కార్యాలయంలోని చొరబడి కశ్మీర్ పండిట్ ఉద్యోగిని కాల్చి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం కార్యాలయంలో ఒక్కసారిగా తు
మథుర: ఉత్తరప్రదేశ్లోని మథురలో పెళ్లి కుమార్తెను ఆమె మాజీ ప్రియుడు చంపేశాడు. ఈ ఘటన ముబారిక్పుర్ గ్రామంలో జరిగింది. వెడ్డింగ్ జరుగుతున్న సమయంలో పెళ్లి కుమార్తె ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి ఆ�
Jeetu Choudhary | దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. రాజధానిలో మయూర్ విహార్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేత జీతు చౌదరిని ( Jeetu Choudhary) దుండగులు తుపాకీతో కాల్చి వేశారు.
టొరంటో: కెనడాలో భారత విద్యార్థిపై దుండగులు కాల్పులు జరిపారు. ఆ దేశ రాజధాని టొరంటోలోని సబ్వే స్టేషన్ ప్రవేశం వద్ద ఈ నెల 7న ఈ ఘటన జరిగింది. మృతుడు ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన కార్తిక్ వాసుదేవ్�