‘భూ వివాదం పరిష్కరించుకుందాం’ అని పిలిచి ఒక రౌడీషీటర్ను తుపాకీతో, తన వ్యాపార భాగస్వామి కాల్చి చంపాడు. ఈ ఘటన లో మృతుడి వెంట ఉన్న వ్యక్తికి సైతం గాయాలయ్యా యి. సోమవారం తెల్లవారు జామున మాదాపూర్ పోలీస్స్టే�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితులను పోలీసులు మట్టుబెట్టారు. బుధవారం అమృత్సర్లో హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగరూప్సింగ్ రూపా, మన్ప్రీత్�
టొరంటో: 1985 నాటి ఎయిర్ ఇండియా కనిష్కా విమానం బాంబు దాడి కేసులో నిర్దోషిగా బయటపడిన కెనడా వ్యాపారవేత్త రిపుదామన్ సింగ్ మాలిక్ను కాల్చి చంపారు. కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో ఉన్న సర్రే పట్టణంల�
పాట్నా: దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యాపారవేత్త మరణించాడు. ఆయన భార్యకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. బీహార్లోని కతిహార్లో పట్టపగలు ఈ సంఘటన జరిగింది. కేలబరి గ్రామానికి చెందిన 35 ఏళ్ల మేఘనాథ్ యాదవ్ బిజినె
వాషింగ్టన్: అమెరికాలో ఉంటున్న భారత సంతతి వ్యక్తి హత్యకు గురయ్యాడు. కారులో కూర్చొన్న అతడిపై దుండగుడు గన్తో కాల్పులు జరిపాడు. న్యూయార్క్లోని క్వీన్స్లో ఈ సంఘటన జరిగింది. 32 ఏళ్ల సత్నామ్ సింగ్, శనివారం మ�
Sai charan | అమెరికాలోని మేరీలాండ్లో నల్లగొండకు చెందిన యువకుడిని దుండగులు కాల్చిచంపారు. ఓ నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో జిల్లా కేంద్రానికి చెందిన నక్కా సాయిచరణ్ (Sai charan) మృతిచెందారు.
పాట్నా: బంగారు ఆభరణాలు విక్రయించే షాపులో పని చేసే సేల్స్ గర్ల్పై బైక్పై వచ్చిన కొందరు తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశారు. అయితే మృతురాలి కుటుంబం ఆమె భర్తపై అనుమానం వ్యక్తం చేసింది. బీహార్లోని బెగుసర�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఉన్న బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషన్ ఆఫీసు వద్ద ఇవాళ ఓ పోలీసు కాల్పులు జరిపాడు. పార్క్ సర్కస్ ఏరియాలో ఉన్న ఆ ఆఫీసు ముందు ఓ పోలీసు పలు రౌండ్ల కాల్పులు జ
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో ఉన్న ఆరేహ్ మోహన్పురాలో ఉన్న ఎలాహి దేహతి బ్యాంక్ మేనేజర్ ను ఉగ్రవాదులు హతమార్చారు. మేనేజర్ క్యాబిన్లో ఉన్న విజయ్ కుమార్ను ఓ ఉగ్రవాది తన చే
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని బ్యాంక్ మేనేజర్ను ఉగ్రవాదులు కాల్చివేశారు. కుల్గామ్లో ఈ ఘటన జరిగింది. ఇలాఖాహి దెహతి బ్యాంక్లో విజయ్ కుమార్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. దాడి తర్వాత హాస్పి�
మాన్సా: పంజాబీ పాపులర్ సింగర్ సిద్దూ మూసేవాలాను ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీలోని 302
చండీగఢ్: పంజాబ్లో ఎవరూ సురక్షితంగా లేరని ఆ రాష్ట్ర మాజీ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసే వాలా తుపాకీ కాల్పుల్లో మరణించడంపై ఆయన స్పందించారు. దారుణమైన ఆయన హత్య షాకింగ్క�
చండీగఢ్: భద్రత ఉపసంహరించిన మరునాడే పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసే వాలా తుపాకీ కాల్పుల్లో మరణించారు. పంజాబ్లోని మాన్సా జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గాయకుడు స