కొండగట్టు అంజన్న క్షేత్రంలో దుకాణాల లీజు సొమ్ముల వసూళ్లలో రూ.11.20 లక్షల గోల్మాల్ జరిగింది. దుకాణాదారుల నుంచి వేలం డబ్బులు వసూలు చేసి, ఆలయానికి చెల్లించకుండానే సదరు నిర్వాహకులకు నో డ్యూస్ సర్టిఫికెట్లు
ఆదాయ సముపార్జనే లక్ష్యంగా హౌసింగ్బోర్డు ఆస్తులను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. సుమారు 600 ఎకరాల భూమి, 300 దుకాణాలను విక్రయించాలని నిర్ణయించింది. మంత్రి ఆదేశాలతో దీనికి సంబంధిం�
tomatoes stolen | టమాట ధరలు రోజు రోజుకు ఆకాశన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో టమాట చోరీలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా కూరగాయల షాపుల నుంచి 40 కిలోల టమాటాలను లూఠీ (tomatoes stolen) చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చ�
రాత్రయ్యిందా.. కిరాణా సామాను కొనుగోలు చేయాలన్నా.. బట్టలు తెచ్చుకోవాలన్నా.. మొబైల్ తీసుకోవాలన్నా కష్టమే. ఇకపై ఇలాంటి ఇక్కట్లు తీరనున్నాయి. ప్రతి రోజూ 24 గంటలపాటు వ్యాపారాలు నిర్వహించుకునేలా ప్రభుత్వం ఉత్త
Telangana | తెలంగాణలో దుకాణలన్నీ ఇకనుంచి 24గంటలపాటు తెరిచి ఉంచేందుకు ప్రభు త్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. కాగా సంస్థల్లో పని చే�
ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయ దుకాణ సముదాయంలోని ఓ షాప్లో అర్ధరాత్రి తర్వాత మంటలు
మెట్పల్లి పట్టణంలో దొంగలు హల్చల్ సృష్టించారు. ఒకే రోజు రాత్రి పట్టణంలోని పాత బస్టాండ్, వెల్లుల్ల రోడ్డు, ఏడీబీ బ్యాంకు ప్రాంతాల్లోని 14 దుకాణాల్లో చొరబడ్డారు. దుకాణాల కౌంటర్లను ధ్వంసం చేసి నగదు, వివిధ
సుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే క్రిస్మస్ వేడుకకు మెదక్ చర్చి ముస్తాబవుతున్నది. ఆదివారం నిర్వహించనున్న వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణతో పాటు వివిధ రాష్�
రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధాన్ని సమర్థంగా అమలు చేసేందుకు తనిఖీలు చేపట్టాలని కమిషనర్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ (సీఎడీఎంఏ) ఎన్ సత్యనారాయణ ఆదేశించారు
నాసి రకం వరి విత్తనాలపై అధికారులు దృష్టి సారించారు. వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధ్యులైన విత్తన విక్రయదారులపై చర్యలకు ఉపక్రమించా రు. ఇప్పటికే ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేశా రు. ప్రత
షన్ దుకాణాల్లో ఉన్న అస్తవ్యస్థ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం గాడిలో పెడుతూ వస్తున్నది. సేవల్లో మరింత పారదర్శకత కోసం ప్రస్తుతం 4జీ సేవలను అందుబాటులోకి తెస్తున్నది. గతంలో డీలర్ల అక్రమాలకు అడ్డుకట్టవేసేంద
Srisailam | ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. చాయ్ దుకాణం దగ్గర జరిగిన గొడవతో ఆలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. ఉగాది ఉత్సవాల్లో భాగంగా