మహేష్బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఈ సినిమా ఫస్ట్గ్లింప్స్తో పాటు ఇటీవలే విడుదల చేసి�
అగ్రరాజ్యం అమెరికాలో (USA) మరోసారి కాల్పుల మోతమోగింది. న్యూ హాంప్షైర్లోని కాంకర్డ్లో (Concord) ఉన్న ఓ సైకియాట్రిక్ దవాఖానలోకి (Hospital) చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు (Shooting) జరిపాడు.
హీరో నాని సినిమాకీ సినిమాకీ మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకోవట్లేదు. యమ స్పీడ్తో సినిమాలు చేసుకుపోతున్నాడు. ‘హాయ్ నాన్న’ షూటింగ్ను పూర్తి చేసేసి ‘సరిపోదా శనివారం’ షూటింగ్లో బిజీ అయిపోయాడు నాని. మంగళవారం �
Kerala: నిందితుడిగా ఉన్న కుమారుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై అతని తండ్రి కాల్పులు జరిపాడు. ఈ ఘటన కేరళలోని కన్నూరు సమీపంలో ఉన్న వాలపట్టాణం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ కాల్పుల�
చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ పతకాల జోరు కొనసాగుతున్నది. పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో (50 m rifle men's 3P event) భారత జట్టుకు స్వర్ణ పతకం లభించింది.
అగ్రరాజ్యం అమెరికాలో (America) మరోసారి తుపాకీ ఘర్జించింది. జార్జియా (Georgia) అట్లాంటాలోని (Atlanta) ఓ షాపింగ్ మాల్లో దుండగుడు కాల్పులకు (Shooting) తెగబడ్డాడు. దీంతో ముగ్గురు యువకులు మరణించారు.
US shooting: భారత్కు చెందిన సిక్కు వ్యక్తి.. కాలిఫోర్నియాలోని షాపింగ్ మాల్లో ఓ మహిళను కాల్చి చంపాడు. అక్కడ గన్ వదిలేసి అతను పారిపోయాడు. ఆ వ్యక్తిని రోజ్విల్లే పోలీసులు పట్టుకున్నారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో (Indore) దారుణం చోటుచేసుకున్నది. పెంపుడు కుక్కల కోసం జరిగిన గొడవ కాల్పులకు దారితీసింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు.
Indore Firing: రాత్రి పూట పెంపుడు కుక్కల్ని వీధిలో తిప్పుతున్న సమయంలో.. రెండింటి మధ్య గొడవ మొదలైంది. దీంతో ఆ రెండు కుక్కల ఓనర్లు కూడా ఘర్షణ పడ్డారు. ఆ వివాదం కాస్త సీరియస్గా మారింది. ఇక రజావత్ అనే వ్�
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ను (Kamala Harris) చంపుతానంటూ బెదిరించిన వ్యక్తి ఎఫ్బీఐ కాల్పుల్లో హతమయ్యాడు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్త�
జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో భారత పురుషుల జట్టు రజత పతకం చేజిక్కించుకుంది. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో సమీర్, రాజ్కన్వర్ సింగ్, జతిన్తో కూడిన భారత జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది.