వినాయక చవితి రోజు ప్రతిష్టించిన నాటి నుంచి తొమ్మిది రోజులపాటు విశేష పూజలందుకున్న గణనాథులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఉదయం గణపయ్యలు కొలువుదీరిన మండపాల్లో భక్తిశ్రద్ధలత�
బాలాపూర్ గణేశుడి (Balapur Ganesh) పేరు వినగానే లడ్డూ వేలం టక్కున గుర్తొస్తుంది. అంతటి ప్రశస్తి గాంచిన బాలాపూర్ గణపయ్య లడ్డూ వేలం శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది.
Hanuman Shobha Yatra | హనుమాన్ జయంతిని పురస్కరించుకొని చేపట్టే వీర హనుమాన్ విజయ శోభాయాత్రను విజయవంతం చేయాలని భజరంగదళ్ జిల్లా సహా సంయోజక్ పసుపుల భీమేష్ కోరారు.
వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు పూజలందుకున్న గణేశుడికి భక్తులు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు నియోజకవర్గాల నుంచి గణపయ్య విగ్రహాలను భక్తులు ఊరేగింపుగా భద్రాచలం వ�
జై గణేశా... జైజై గణేశా నామస్మరణతో జిల్లా మార్మోగింది. నవరాత్రుల సందర్భంగా మండపాల్లో కోలువైన గణనాథుడి విగ్రహాలను వైభవంగా నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో భక్తులు లంబోదరుడిని క�
హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. ఇవి మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడి
నిజాం రజాకార్ల దోపిడీ, అరాచకాలకు వ్యతిరేకంగా ఆర్య సమాజ్ ఉద్యమకారులు చేసిన కృషిని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరువలేరని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.
శ్రీలక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కార్తీక బహుళ పంచమిని పురస్కరించుకొని జైనథ్లో శుక్రవారం రథోత్సవం కనుల పండువగా సాగింది. శ్రీమన్నారాయణ నామస్మరణతో జైనథ్ మార్మోగింది.
Shobha Yatra | ఇటీవల అల్లర్లు జరిగిన హర్యానాలోని నూహ్లోకి ప్రవేశించేందుకు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు చెందిన హిందూ ధర్మకర్త జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ ప్రయత్నించారు. వీహెచ్పీ సోమవారం నూహ్లో తలపెట్టిన �
హర్యానాలోని నూహ్లో ‘విశ్వహిందు పరిషత్' సోమవారం శోభా యాత్రకు పిలుపునివ్వగా, రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం నూహ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా బలగాల్ని పెద్ద ఎత్తున మోహర
High alert in Nuh | ఇటీవల అల్లర్లు చెలరేగిన బీజేపీ పాలిత హర్యానాలోని నూహ్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ( High alert in Nuh) నెలకొన్నాయి. సోమవారం అక్కడ శోభాయాత్ర చేపట్టేందుకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ), భజరంగ్ దళ్ సన్నద్ధ�
మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి శోభాయాత్ర మంగళవారం కనులపండువగా జరిగింది. ఆలయ ప్రధానార్చకుడు పోలోజు సుమన్శాస్త్రి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహానికి కొత్తగట్టు శ్రీమత్స్యగిరీంద్రస్వామి ఆలయ క�
మండలంలో దుర్గాదేవి నిమజ్జనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దుర్శేడ్లోని వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దుర్గా దేవి మండపంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. దుర్గాదేవి విగ్రహాన్ని ప్రత్యేకంగా అ�
నవరాత్రులు పూజలందుకున్న దుర్గామాత శోభాయాత్ర ఉమ్మడి నిజామామాద్ జిల్లాలో గురువారం శోభాయమానంగా కొనసాగింది. పలు మండలాల్లో నిర్వహించిన శోభాయాత్రలో వందల మంది భక్తులు పాల్గొన్నారు. శోభాయాత్రకు మహిళలు మంగళ