దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవిని భక్తులు గురువారం సంప్రదాయంగా గంగా ఒడికి సాగనంపారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన శోభయాత్రలో ప్రత్యేక డీజే పాటలు, యువతీ యువ
Khairatabad ganesh | ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమయింది. తొమ్మిదిరోజులు ఘనంగా పూజలు అందుకున్న పంచముఖ మహాలక్ష్మి గణపతి గంగమ్మ ఒడికి చేరడానికి తరలివెళ్తున్నాడు.
సిరిసిల్లలో శుక్రవా రం నూలు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్కండేయుడి రథయాత్రను వైభవంగా జరిపారు. సిరిసిల్లలోని శివభక్త మార్కండేయ ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. గా యత్రీ మహాయజ్ఞం నిర్వహించార�
‘వీర హనుమాన్ కీ జై’ అన్న భక్తల జయ జయ ధ్వానాలు నగరంలో శనివారం మిన్నంటాయి. హనుమాన్ జయంత్సుత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో భక్త జనం నిర్వహించిన వీర హనుమాన్ శోభాయాత్ర విజయవంతమైంది. వేలాది మంది భక్తులతో
నగరంలో ఆదివారం జరిగే శ్రీరామ నవమి శోభాయాత్రకు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీతారాంబాగ్ నుంచి మొదలై..ఆరున్నర కిలోమీటర్ల పాటు సాగే శోభాయాత్ర చివరకు సుల్తాన్బజార్ �
శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్రను నిర్వహిస్తారు
మంత్రి తలసాని | రాజధాని హైదరాబాద్లో గణేశుని శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా ముగిశాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తొమ్మిరోజులపాటు ఉత్సవాలు ఘనంగా జరిగాయని చెప్పారు.
ఖైరతాబాద్ గణేశుడు | ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర ప్రారంభమయింది. తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న పంచముఖ రుద్ర మహాగణపతిని ప్రత్యేకంగా సిద్ధం చేసిన ట్రాలీపైకి
ఖైరతాబాద్ గణేశు | ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఖైరతాబాద్ గణేషుని శోభాయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న మహాగణపతి సాగరాన్ని చేరనున్నాడు.