Abu Azmi | ఇటీవల మొగల్ చక్రవర్తి (Mughal emperor) ఔరంగజేబ్ (Aurangzeb) ను పొగడ్తల్లో ముంచెత్తి అసెంబ్లీ నుంచి సస్పెన్షన్కు గురైన సమాజ్వాదీ పార్టీ (Samajwadi Party) ఎమ్మెల్యే (MLA) అబూ ఆసిం అజ్మీ (Abu Asim Azmi).. ఇవాళ ఛత్రపతి (Chhatrapati) శంభాజీ మహరాజ్ (Sambha
Shobhayatra | కామారెడ్డి జిల్లా పిట్లం,పెద్ద కొడప్గల్ మండలాల్లో బుధవారం ఛత్రపతి శివాజీ
జయంతి సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శివాజీ చిత్రపటంతో శోభాయాత్ర నిర్వహించారు.
Rishab Shetty | కాంతార సినిమాతో కన్నడ, తెలుగుతోపాటు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty). ఈ స్టార్ యాక్టర్ ఇప్పటికే ప్రశాంత్వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ చేస్తున్న సం�
Eknath Shinde : మహారాష్ట్రలోని సింధ్దుర్గ్లో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటన పెను దుమారం రేపింది. ఈ ఘటనను పార్టీలకు అతీతంగా పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు.
ఛత్రపతి శివాజీ మ హరాజ్ జయంతి ఉత్సవాలను మండల కేం ద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. యువక మండలి, ఛత్రపతి శివాజీ యువసేన, ఏబీవీపీ, బజరంగ్దళ్, వీహెచ్పీ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాలు నిర్వహించారు.
ఆనాటి పాలనలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం కల్పించి వ్యవసాయంపై తన మక్కువను చాటుకున్న గొప్ప మహోన్నతి వ్యక్తి ఛత్రపతి శివాజీ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆదర్శవంతుడైన లౌకిక పాలకుడని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండలం ఉప్లూర్, వేల్పూర్, బాల్కొండ మండల కేంద్రాల్లో వేముల సహకారంతో శివాజ�
ఉమ్మడి జిల్లాలో సోమవారం ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఊరూరా ర్యాలీలు నిర్వహించి, శివాజీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు శివాజీ విగ్రహాల వద్ద నివాళులర్పించారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ నవయువక్ మండలి, సాంస్కృతిక ట్రస్ట్, తెలంగాణ మరాఠా మండలి, మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో పురానాపూల్ వంతెన నుంచి
కేంద్ర ప్రభుత్వం పంపిన ‘అమెజాన్ పార్సిల్' మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోశ్యారీ అని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అభివర్ణించారు. ఛత్రపతి శివాజీ మీద గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఖండించారు.
న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ ఇవాళ కొత్త జెండాను ఆవిష్కరించింది. ప్రధాని చేతుల మీదు ఆ కార్యక్రమం జరిగింది. ఐఎన్ఎస్ విక్రాంత్ జలప్రవేశం సందర్భంగా నేవీ కొత్త జెండాను ప్రజెంట్ చేశారు. ఆ జెండాలో ఓ కొత�
TTD | ఛత్రపతి శివాజీ మహరాజ్కు అవమానం జరిగినట్లు ఓ భక్తుడు వీడియో క్లిప్ ద్వారా ఆరోపించడాన్ని టీటీడీ శనివారం ఒక ప్రకటనలో ఖండించింది. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు తమ వాహనాలకు వ్యక్తుల విగ్రహా�