కేంద్ర ప్రభుత్వం పంపిన ‘అమెజాన్ పార్సిల్' మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోశ్యారీ అని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అభివర్ణించారు. ఛత్రపతి శివాజీ మీద గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఖండించారు.
న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ ఇవాళ కొత్త జెండాను ఆవిష్కరించింది. ప్రధాని చేతుల మీదు ఆ కార్యక్రమం జరిగింది. ఐఎన్ఎస్ విక్రాంత్ జలప్రవేశం సందర్భంగా నేవీ కొత్త జెండాను ప్రజెంట్ చేశారు. ఆ జెండాలో ఓ కొత�
TTD | ఛత్రపతి శివాజీ మహరాజ్కు అవమానం జరిగినట్లు ఓ భక్తుడు వీడియో క్లిప్ ద్వారా ఆరోపించడాన్ని టీటీడీ శనివారం ఒక ప్రకటనలో ఖండించింది. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు తమ వాహనాలకు వ్యక్తుల విగ్రహా�