India-bound ship seized by IRGC | భారత్కు వస్తున్న కార్గో షిప్తో పాటు మరో నౌకను ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) నౌకాదళం స్వాధీనం చేసుకున్నది. హోర్ముజ్ జలసంధి దాటేందుకు ప్రయత్నించిన ఆ రెం�
Iran Ship : ఇరాన్కు చెందిన యుద్ధ నౌకపై శ్రీలంక తీరంలో అమెరికా సబ్మెరైన్ బుధవారం ఉదయం దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 80 మందికిపైగా మరణించినట్లు సమాచారం.
Ship Catches Fire | గుజరాత్లోని పోర్బందర్ నుంచి సొమాలియా వెళ్లే నౌకలో మంటలు చెలరేగాయి. సుభాష్ నగర్ జెట్టీ వద్ద లంగరు వేసిన కార్గో షిప్లో సోమవారం ఉదయం మంటలు వ్యాపించాయి.
కేరళలోని కోచి పోర్టుకు సరుకుతో వస్తున్న లైబీరియాకు చెందిన ఒక వాణిజ్య నౌక కేరళలోని అరేబియా సముద్ర జలాల్లో శనివారం ప్రమాదవశాత్తు పక్కకు ఒరిగిపోయింది. కోచీకి నైరుతిగా సుమారు 38 నాటికల్ మైళ్ల దూరంలో ఎంఎస్
Kerala woman | ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కార్గోషిప్లో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్న సంగతి తెలిసిందే. ఆ సిబ్బందిలోని కేరళ మహిళ స్వదేశానికి చేరుకున్నది. భారతీయ డెక్ క్యాడెట్ ఆన్ టెస్సా జోసెఫ్ గురువారం తన ర�
Iran Seizes Israeli Ship | ఇజ్రాయెల్ సంస్థకు చెందిన కార్గో షిప్ను ఇరాన్ స్వాధీనం చేసుకుంది. గల్ఫ్లోని జియోనిస్ట్ పాలనకు (ఇజ్రాయెల్) సంబంధించిన కంటైనర్ షిప్ను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ శనివారం స్వాధీనం చేసుకున్నట�
Indian Navy Rescues 21 | హౌతీ క్షిపణి దాడికి గురైన కార్గో షిప్కు చెందిన 21 మంది సిబ్బందిని ఇండియన్ నేవీ రక్షించింది. వీరిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నాడు. గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో ఈ సంఘటన జరిగింది.
ఫిలిప్పీన్స్, చైనాకు చెందిన రెండు కోస్ట్గార్డు నౌకలు ఢీకొనడంతో దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫిలిప్పీన్స్ నౌక స్పల్పంగా దెబ్బతింది. బీజింగ్కు చెందిన భారీ నౌక తమ సరుకుల నౌక�
ఓ భారీ నౌకను నిర్మించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో నౌకా నిర్మాణ సంస్థకు
సహకరించేవే షిప్ క్లాసిఫికేషన్ సొసైటీలు. ఆ సంస్థల ప్రమాణాల ప్రకారం నౌకను నిర్మించినట్టు ఆమోద ముద్ర పడ్డాకే..
Chennai harbour: చెన్నై నౌకాశ్రయంలో ఆయిల్ ఉత్పత్తులతో ఉన్న ఓ ట్యాంకర్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. ఆ షిప్లో పనిచేస్తున్న కార్మికుడు తంగరాజ్ అక్కడిక్కడే ప్రాణాలు వదిల�
ధనవంతులు అత్యంత రహస్యంగా, విలాసవంతంగా ప్రయాణించేందుకు ఓ ఓడ సిద్ధమవుతున్నది. పెగాసస్ అని పిలిచే ఈ ఓడ పూర్తిగా అద్దాలతో పారదర్శకంగా ఉండేలా రూపుదిద్దుకోనున్నది.
చైనా గూఢచార నౌక ‘యువాన్ వాంగ్ 5’ హిందూ మహాసముద్రం పరిధిలోకి ప్రవేశించింది. బంగాళాఖాతంలో దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించేందుకు భారత్ ప్రణాళికను ప్రకటించాక ఈ నౌక కనిపించడం కలకలం రేపింది
Sri Lanka | తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు (Sri Lanka) భారత్ చేయుతనందిస్తున్నది. రవాణా రంగంలో కీలక పాత్ర పోషించే డీజిల్ను లంకకు అందించింది. బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన 40 వేల టన్నుల డీజిల్ను