దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. యూరోపియన్ స్టాక్ల నుంచి లభించిన మద్దతుకు తోడు బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు జరపడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 284.68 పాయింట్లు లాభపడిన 30 షే�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడైనప్పటికీ ఐటీ, మెటల్ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ తిరిగి 65 వేల పాయింట్ల పైకి చేరుకున�
అంతర్జాతీయ మార్కె ట్ల నుంచి వచ్చిన దన్నుతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. ఇంట్రాడేలో 500 పా యింట్లకు పైగా ర్యాలీ జరిపిన 30 ష
Share market | షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి డబ్బులు డబుల్ చేస్తానని పలువురు ఇన్వెస్టర్ల వద్ద కోటి రూపాయల వరకు వసూలు చేసి, ట్రేడింగ్లో నష్టపోయిన యువకుడు ముంబైకి పారిపోయాడు. కాగా, అతని ఇద్దరు రూమ్ మేట్స్ను ముగ
హిండెన్బర్గ్ పరిశోధనా నివేదిక మూలంగా అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల మార్కెట్ విలువ సగానికి పడిపోవడానికి కొన్ని దశాబ్దాల ముందు- పార్లమెంటులో ఒక ప్రసంగం నాడు దేశంలో మూడవ స్థానంలో ఉన్న వ్యాపార సామ్రాజ్యాన
ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా దేశీయ స్టాక్ మార్కెట్లు మదుపరులకు నష్టాలనే మిగిల్చాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ సూచీలు 4 శాతం వరకు పడిపోయాయి.
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ 100కుపైగా చేరుకోవడంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. మరో వైపు ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ ఆ�
స్టాక్స్ లేదా ఇతర సెక్యూరిటీల అమ్మకం, కొనుగోలు ప్రక్రియనే స్టాక్ బ్రోకింగ్ అని పిలుస్తారు. ఈ స్టాక్ బ్రోకింగ్లో నైపుణ్యంగల వారిని స్టాక్ బ్రోకర్లు అంటారు. తమ పెట్టుబడిదారుల తరఫున....
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. రష్యా అణ్వస్త్ర ప్రయోగ హెచ్చరికలు, ఉక్రెయిన్లో రష్యా దాడుల మధ్య ఇవాళ స్టాక్మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమైనా చివరకు పుంజుకున్నాయి. బాంబే స్�
ముంబై: 2021 సంవత్సరంలో సరికొత్త రికార్డులను సృష్టించిన స్టాక్ మార్కెట్స్ నూతన సంవత్సరంలోనూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నాయి. ఇవాళ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. పలు దేశాల్లో ఒమిక్రాన్ తోపాటు క�
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల బాట పట్టాయి. దీంతో పలు టెక్ సంస్థల షేర్లు లాభాల దిశగా కొనసాగాయి. సెన్సెక్స్ 0.83శాతం అంటే 474.34 పాయింట్లు పె�
ముంబై : ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ లాక్డౌన్ భయాందోళనల మధ్య నిన్న భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు ఈరోజు కాస్త ఊపందుకున్నాయి. కీలక రంగాల్లో వెల్లువెత్తుతున్న కొనుగోళ్ల మద్దతుతో ఇవాళ దేశీయ మార్