Stock Market Close | భారతీయ బెంచ్ మార్క్ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. గత సెషన్లో నష్టాలకు బ్రేక్ వేశాయి. ఉదయం సెన్సెక్స్ లాభాల్లో మొదలైంది. ప్రారంభంలో ఐటీ షేర్లు మార్కెట్కు మద్దతుగా నిలిచాయి.
Personal Finance | సంపన్నులు కావడానికి ఈక్విటీలు దగ్గరి దారులు. మ్యూచువల్ ఫండ్స్ నమ్మకమైన సంపద మార్గాలు. మిడిల్క్లాస్ కుటుంబాలు సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకోవడానికి ప్రయత్నించే అవకాశాలు ఇవి.
షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టాలు రావడంతో.. ఓ యువకుడు యూట్యూబ్లో వీడియోలు చూసి చోరీలకు పాల్పడుతూ గురువారం శంషాబాద్ పోలీసులకు చిక్కాడు. శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమా�
షేర్ మార్కెట్ పేరిట అమాయకులకు రూ. 2.11 కోట్ల కుచ్చుటోపి పెట్టి ఐదు నెలలుగా తప్పించుకున తిరుగుతున్న ఘరానా చీటర్ రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కాడు.
ప్రముఖ ఫిన్టెక్ సేవల సంస్థ ఫోన్పే..తాజాగా స్టాక్ బ్రోకింగ్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. మార్కెట్ ప్లాట్ఫామ్లో సేవలు అందించేందుకుగాను ‘షేర్. మార్కెట్' పేరుతో నూతన సేవలను బుధవారం ఆరంభించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. యూరోపియన్ స్టాక్ల నుంచి లభించిన మద్దతుకు తోడు బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు జరపడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 284.68 పాయింట్లు లాభపడిన 30 షే�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడైనప్పటికీ ఐటీ, మెటల్ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ తిరిగి 65 వేల పాయింట్ల పైకి చేరుకున�
అంతర్జాతీయ మార్కె ట్ల నుంచి వచ్చిన దన్నుతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. ఇంట్రాడేలో 500 పా యింట్లకు పైగా ర్యాలీ జరిపిన 30 ష
Share market | షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి డబ్బులు డబుల్ చేస్తానని పలువురు ఇన్వెస్టర్ల వద్ద కోటి రూపాయల వరకు వసూలు చేసి, ట్రేడింగ్లో నష్టపోయిన యువకుడు ముంబైకి పారిపోయాడు. కాగా, అతని ఇద్దరు రూమ్ మేట్స్ను ముగ
హిండెన్బర్గ్ పరిశోధనా నివేదిక మూలంగా అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల మార్కెట్ విలువ సగానికి పడిపోవడానికి కొన్ని దశాబ్దాల ముందు- పార్లమెంటులో ఒక ప్రసంగం నాడు దేశంలో మూడవ స్థానంలో ఉన్న వ్యాపార సామ్రాజ్యాన
ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా దేశీయ స్టాక్ మార్కెట్లు మదుపరులకు నష్టాలనే మిగిల్చాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ సూచీలు 4 శాతం వరకు పడిపోయాయి.
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ 100కుపైగా చేరుకోవడంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. మరో వైపు ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ ఆ�
స్టాక్స్ లేదా ఇతర సెక్యూరిటీల అమ్మకం, కొనుగోలు ప్రక్రియనే స్టాక్ బ్రోకింగ్ అని పిలుస్తారు. ఈ స్టాక్ బ్రోకింగ్లో నైపుణ్యంగల వారిని స్టాక్ బ్రోకర్లు అంటారు. తమ పెట్టుబడిదారుల తరఫున....