హిండెన్బర్గ్ పరిశోధనా నివేదిక మూలంగా అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల మార్కెట్ విలువ సగానికి పడిపోవడానికి కొన్ని దశాబ్దాల ముందు- పార్లమెంటులో ఒక ప్రసంగం నాడు దేశంలో మూడవ స్థానంలో ఉన్న వ్యాపార సామ్రాజ్యాన
ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా దేశీయ స్టాక్ మార్కెట్లు మదుపరులకు నష్టాలనే మిగిల్చాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ సూచీలు 4 శాతం వరకు పడిపోయాయి.
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ 100కుపైగా చేరుకోవడంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. మరో వైపు ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ ఆ�
స్టాక్స్ లేదా ఇతర సెక్యూరిటీల అమ్మకం, కొనుగోలు ప్రక్రియనే స్టాక్ బ్రోకింగ్ అని పిలుస్తారు. ఈ స్టాక్ బ్రోకింగ్లో నైపుణ్యంగల వారిని స్టాక్ బ్రోకర్లు అంటారు. తమ పెట్టుబడిదారుల తరఫున....
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. రష్యా అణ్వస్త్ర ప్రయోగ హెచ్చరికలు, ఉక్రెయిన్లో రష్యా దాడుల మధ్య ఇవాళ స్టాక్మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమైనా చివరకు పుంజుకున్నాయి. బాంబే స్�
ముంబై: 2021 సంవత్సరంలో సరికొత్త రికార్డులను సృష్టించిన స్టాక్ మార్కెట్స్ నూతన సంవత్సరంలోనూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నాయి. ఇవాళ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. పలు దేశాల్లో ఒమిక్రాన్ తోపాటు క�
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల బాట పట్టాయి. దీంతో పలు టెక్ సంస్థల షేర్లు లాభాల దిశగా కొనసాగాయి. సెన్సెక్స్ 0.83శాతం అంటే 474.34 పాయింట్లు పె�
ముంబై : ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ లాక్డౌన్ భయాందోళనల మధ్య నిన్న భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు ఈరోజు కాస్త ఊపందుకున్నాయి. కీలక రంగాల్లో వెల్లువెత్తుతున్న కొనుగోళ్ల మద్దతుతో ఇవాళ దేశీయ మార్
వెంగళరావునగర్ : షేర్ మార్కెట్ ట్రేడింగ్లో ఖచ్చితమైన టిప్స్ చెప్తానంటూ ఓ విద్యార్ధిని అగంతకులు మోసం చేసిన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరా�
సెన్సెక్స్ | భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త చరిత్ర సృష్టించాయి. సూచీలు ఆల్టైం హైలో రికార్డవడంతో స్టాక్మార్కెట్ల చరిత్రలో మరో మైలురాయిని అధిగమించాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతతోపాటు