ఆర్థిక విధానాలు అస్సలు అంతుచిక్కవు. లోతైన అవగాహన ఉంటే తప్ప.. లోటుపాట్లు ఏంటో అర్థం కావు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.. పెట్టుబడుల దారిలో ఒకరు పోయిన దోవలో వెళ్తే అసలుకే ఎసరు రావొచ్చు. వ్యాపారాలు, �
లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత షేర్ మార్కెట్ కుప్పకూలిందని, పెట్టుబడిదారులు నష్టపోయారని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది.
Cyber Fraud | షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లాభాలొస్తాయంటూ ఫేస్ బుక్ ఖాతాలో వచ్చిన లింక్ క్లిక్ చేసిన ఓ మహిళా బ్యాంకు ఉద్యోగి రూ.34 లక్షలు పోగొట్టుకున్నారు.
ప్రత్యేక ట్రేడింగ్లోనూ దేశీయ స్టాక్ మార్కెట్ల ర్యాలీ కొనసాగింది. వరుసగా మూడోరోజు సూచీలు లాభాల్లో ముగిశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు కుమ్మరించడంతో ఒక దశలో 245 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. ప్రారంభంలో కుప్పకూలిన సూచీలకు చివరి గంటలో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో సూచీలు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ బ్య�
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాలతో నష్టాల్లో మొదలయ్యాయి. ఇంట్రాడేలో బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు కోలుకొని లా
Stock Market Close | దేశీయ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలోని
సానుకూల సంకేతాల మధ్య సూచీలు ఉదయం స్వల్ప లాభాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలకు లభించిన మద్దతుతో నిఫ్టీ ఏకంగా 22 వేల మార్క్ను మళ్లీ అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్లు కోలుకోవడం, మదుపరులు ఎగబడి కొనుగో
Stock Market Close | భారతీయ బెంచ్ మార్క్ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. గత సెషన్లో నష్టాలకు బ్రేక్ వేశాయి. ఉదయం సెన్సెక్స్ లాభాల్లో మొదలైంది. ప్రారంభంలో ఐటీ షేర్లు మార్కెట్కు మద్దతుగా నిలిచాయి.
Personal Finance | సంపన్నులు కావడానికి ఈక్విటీలు దగ్గరి దారులు. మ్యూచువల్ ఫండ్స్ నమ్మకమైన సంపద మార్గాలు. మిడిల్క్లాస్ కుటుంబాలు సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకోవడానికి ప్రయత్నించే అవకాశాలు ఇవి.
షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టాలు రావడంతో.. ఓ యువకుడు యూట్యూబ్లో వీడియోలు చూసి చోరీలకు పాల్పడుతూ గురువారం శంషాబాద్ పోలీసులకు చిక్కాడు. శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమా�
షేర్ మార్కెట్ పేరిట అమాయకులకు రూ. 2.11 కోట్ల కుచ్చుటోపి పెట్టి ఐదు నెలలుగా తప్పించుకున తిరుగుతున్న ఘరానా చీటర్ రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కాడు.
ప్రముఖ ఫిన్టెక్ సేవల సంస్థ ఫోన్పే..తాజాగా స్టాక్ బ్రోకింగ్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. మార్కెట్ ప్లాట్ఫామ్లో సేవలు అందించేందుకుగాను ‘షేర్. మార్కెట్' పేరుతో నూతన సేవలను బుధవారం ఆరంభించింది.