ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. రష్యా అణ్వస్త్ర ప్రయోగ హెచ్చరికలు, ఉక్రెయిన్లో రష్యా దాడుల మధ్య ఇవాళ స్టాక్మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమైనా చివరకు పుంజుకున్నాయి. బాంబే స్�
ముంబై: 2021 సంవత్సరంలో సరికొత్త రికార్డులను సృష్టించిన స్టాక్ మార్కెట్స్ నూతన సంవత్సరంలోనూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నాయి. ఇవాళ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. పలు దేశాల్లో ఒమిక్రాన్ తోపాటు క�
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల బాట పట్టాయి. దీంతో పలు టెక్ సంస్థల షేర్లు లాభాల దిశగా కొనసాగాయి. సెన్సెక్స్ 0.83శాతం అంటే 474.34 పాయింట్లు పె�
ముంబై : ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ లాక్డౌన్ భయాందోళనల మధ్య నిన్న భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు ఈరోజు కాస్త ఊపందుకున్నాయి. కీలక రంగాల్లో వెల్లువెత్తుతున్న కొనుగోళ్ల మద్దతుతో ఇవాళ దేశీయ మార్
వెంగళరావునగర్ : షేర్ మార్కెట్ ట్రేడింగ్లో ఖచ్చితమైన టిప్స్ చెప్తానంటూ ఓ విద్యార్ధిని అగంతకులు మోసం చేసిన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరా�
సెన్సెక్స్ | భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త చరిత్ర సృష్టించాయి. సూచీలు ఆల్టైం హైలో రికార్డవడంతో స్టాక్మార్కెట్ల చరిత్రలో మరో మైలురాయిని అధిగమించాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతతోపాటు
ముంబై: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండటం, వ్యాక్సినేషన్ వేగం పెరుగుతుండటం మార్కెట్లకు కలిసి వస్తోంది. చరిత్రలో తొలిసారి మంగళవారం సెన్సెక్స్ 53 వేల మార్క్ను అందుకోవడం విశేషం. ఇక అంతర్
ముంబై ,జూన్ 18: బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తన లిస్టెడ్ కంపెనీల షేర్లు నష్టపోయాయాడు. ఈ వారం స్టాక్ మార్కెట్స్ నష్టపోవడంతో ప్రపంచ సంపద సూచికలపై అదానీ నికర విలువ బాగా తగ్గింది. రెండు లిస్టెడ్ సంస్�
గంటలో రూ.73,000 కోట్ల సంపద ఆవిరి మూడు ఫండ్స్ ఖాతాల్ని ఫ్రీజ్ చేశారంటూ వార్తలు 25% వరకూ పతనమైన షేర్లు ముంబై, జూన్ 14:ఇటీవలికాలంలో జోరుగా పెరిగిన అదాని గ్రూప్ షేర్లు సోమవారం హఠాత్తుగా పెద్ద కుదుపునకు లోనయ్యాయ�
ముంబై ,మే 12: ఈరోజు టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 2.95 శాతం, ఎన్టీపీసీ 2.66 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.57 శాతం, లార్సన్ 1.91 శాతం, ఐవోసీ 1.16 శాతం లాభపడ్డాయి. ఇవాళ టాప్ లూజర్స్ జాబితాలో ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ 2.54
న్యూఢిల్లీ, మే 3: గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.2,589 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించినట్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.1,905 కోట్ల లాభంతో �