ముంబై: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండటం, వ్యాక్సినేషన్ వేగం పెరుగుతుండటం మార్కెట్లకు కలిసి వస్తోంది. చరిత్రలో తొలిసారి మంగళవారం సెన్సెక్స్ 53 వేల మార్క్ను అందుకోవడం విశేషం. ఇక అంతర్
ముంబై ,జూన్ 18: బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తన లిస్టెడ్ కంపెనీల షేర్లు నష్టపోయాయాడు. ఈ వారం స్టాక్ మార్కెట్స్ నష్టపోవడంతో ప్రపంచ సంపద సూచికలపై అదానీ నికర విలువ బాగా తగ్గింది. రెండు లిస్టెడ్ సంస్�
గంటలో రూ.73,000 కోట్ల సంపద ఆవిరి మూడు ఫండ్స్ ఖాతాల్ని ఫ్రీజ్ చేశారంటూ వార్తలు 25% వరకూ పతనమైన షేర్లు ముంబై, జూన్ 14:ఇటీవలికాలంలో జోరుగా పెరిగిన అదాని గ్రూప్ షేర్లు సోమవారం హఠాత్తుగా పెద్ద కుదుపునకు లోనయ్యాయ�
ముంబై ,మే 12: ఈరోజు టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 2.95 శాతం, ఎన్టీపీసీ 2.66 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.57 శాతం, లార్సన్ 1.91 శాతం, ఐవోసీ 1.16 శాతం లాభపడ్డాయి. ఇవాళ టాప్ లూజర్స్ జాబితాలో ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ 2.54
న్యూఢిల్లీ, మే 3: గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.2,589 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించినట్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.1,905 కోట్ల లాభంతో �
ముంబై: డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఒకే రోజులో 58 పైసలు బలపడటం విశేషం. శుక్రవారం 74.35 దగ్గర ముగిసింది. గురువారం రూపాయి విలువ 74.93గా ఉంది. ఈ వారం మొత్తంలో చూస్తే 0.5 శాతం మేర రూపాయి బలపడింది. అట�