India vs Bangladesh | బంగ్లాదేశ్ టూర్లో ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న భారత్.. ఇవాళ తొలి వన్డేలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. బంగ్లా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు విలవిల్లాడారు. దాంతో
హరారే వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో జింబాబ్వే జట్టు ఆలౌట్ అయింది. ఆరంభంలో పేసర్లు రాణించడంతో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును సికందర్ రజా (16), షాన్ విలియమ్స్ (42) ఇద్దరూ కాసేపు ఆదుకున్నారు. విలియమ్�
జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు రాణించారు. పేసర్లు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ సత్తాచాటారు. దీంతో జింబాబ్వే టాపార్డర్ విలవిల్లాడింది. ఈ క్రమంలోనే 16 ఓవర్లు ముగిసే సరికి జింబ
India | వెస్టిండీస్ పర్యటనలో టీమ్ఇండియా మరో విజయాన్ని సొంతం చేసుకున్నది. ట్రినిడాడ్లోని క్వీన్స్ పార్క్ ఓవల్లో జరిగిన రెండో వన్డేలోనూ గెలుపొందింది.
భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ మరో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన 47వ ఓవర్లో రోవ్మెన్ పావెల్ (13) పెవిలియన్ చేరాడు. ఠాకూర్ వేసిన లెంగ్త్ బాల్ను పావెల్ బలంగా డ్రైవ్ చేశాడు. వే�
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన శార్దూల్ ఠాకూర్.. రెండో ఇన్నింగ్స్లో కూడా ప్రభావం చూపలేకపోయాడు. పాట్స్ వేసిన షార్ట్ బాల్ను పుల్ చే
భారత్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. అంతకుముందు షమీ బౌలింగ్లో స్టోక్స్ (25) క్యాచ్ వదిలేసిన శార్దూల్.. తను వేసిన తొలి ఓవర్లోనే వికెట్ తీసుకున్నాడు. తన తప్పును సరిదిద�
ఇంగ్లండ్ టెస్టులో భారత బ్యాటింగ్ మరోసారి తడబడుతోంది. ఆరంభంలోనే వేగంగా ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియాను పంత్, జడేజా ఆదుకున్నారు. పంత్ సెంచరీతో చెలరేగాడు. అయితే రూట్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. దీంతో క�
టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ను అతడి అభిమానులతో పాటు జట్టులోని సహచరులు కూడా ‘లార్డ్ శార్దూల్ ఠాకూర్’ అని పిలుస్తారు. ఠాకూర్ ఏదైనా మ్యాచ్ లో అదిరిపోయే ప్రదర్శన చేస్తే ఇక అతడి నిక్ నేమ్ మీద సోషల్ మీ
ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్కు భారీ జరిమానా పడింది. మ్యాచ్ ఫీజులో వంద శాతాన్ని ఫైన్గా వేశారు. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో రిషబ్ అనుచితంగా ప్రవర�