రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల్లతండా సర్పంచ్ వర్త్య శాంతమ్మను 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 6 నెలలు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఉపసర్పంచ్ కవితకు సర్పంచ్ బ�
కేసీఆర్ను తెలంగాణ జాతిపిత అనడంలో ఎలాంటి తప్పు లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. దేశానికి జాతిపితగా గాంధీని గుర్తించినట్టే, తన ప్రాణాలను పణంగా పెట్టి 14ఏండ్లు అన్ని రాజకీయ పార్ట�
హైదరాబాద్లోని శంకర్పల్లిలో ఉన్న అతిపెద్ద వాటర్ అండ్ అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ ‘వైల్డ్ వాటర్స్’ (Wild Waters) ప్రత్యేక అతిథులకు ఆతిథ్యం ఇచ్చింది.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలో సినీ ఫక్కీలో దారి దోపిడీ జరిగింది. ఓ వ్యాపారి 40 లక్షలను తీసుకెళ్తున్నాడనే సమాచారంతో అతడి కారును పలువురు దుండగులు వెంబడించారు. వ్యాపారి కారును ఢీకొట్టడమే కాకుండా, అ�
శంకర్పల్లి రైల్వే స్టేషన్ ట్రాక్ పరిధిలో గల ఫతేపూర్ గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించాలని శంకర్పల్లి మాజీ ఎంపీపీ ధర్మన్న గారి గోవర్ధన్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు.
Vocational Courses | నూతనంగా ప్రవేశపెట్టిన కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్ (CGA), కంప్యూటర్ సైన్స్ (CS), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ECT) కోర్సులు బోధించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
వికలాంగుల పెండింగ్ పెన్షన్స్ మంజూరు చేయడంతో పాటు వికలాంగుల కార్పోరేషన్ బలోపేతం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ శనివారం నాడు శంకరపల్లి డిప్యూటీ తహసిల్దార్కు వినతిపత్రం అం�
Vikarabad | అసలే వర్షాకాలం.. నీరు రోడ్డుపై ప్రవహిస్తుంటే వాహనదారులు వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కానీ అదే వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయి అలాగే ఉంటే ఇంకెంత ఇబ్బందులు ఎదురవుతాయి.
టాలీవుడ్కు చెందిన సీనియర్ నటుడు బాలాజీ సోమవారం శంకర్పల్లి మండలంలోని మరకత శివలింగాన్ని దర్శించుకున్నారు. శివలింగాన్ని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చిందని, అధికారంలోనికి వచ్చిన తరువాత ఆ హామీని తుంగలో తొక్కడం చాలా బాధాకరమని తెలంగాణ ఉద్యమకారులు దేశమొల్ల ఆంజనేయులు అన్నారు.
రైలు పట్టాలపై (Railway Track) కారు నడుపుతూ యుతి హల్చల్ చేసింది. రీల్స్ మోజులో రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి-శంకర్పల్లి మార్గంలో రైలు పట్టాలపై కారు నడుపుతూ వెళ్లింది.
దాదాపు 21 ఏళ్ల తర్వాత పాత మిత్రులు మళ్లీ కలుసుకున్నారు. 2003-04 సంవత్సరంలో శంకర్పల్లి మండల పరిధి దోబీపేట్ (మహాలింగపురం) గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు గెట్ టుగెదర్ చేసుకు�
get together | చేవెళ్ల రూరల్, మే 25: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పర్వేద జడ్పీహెచ్ పూర్వ విద్యార్థులు 20 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. 2005- 06 పదో తరగతి బ్యాచ్ కు చెందిన విద్యార్థులు తాము చదువుకున్న స్కూల్