పదిరోజులుగా గ్రామాల్లో పండుగ వాతావరణంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలు నేటి నుంచి 18వరకు మండల కమిటీలు ఏర్పాటు చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి, నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ల
శంకర్పల్లి : శంకర్పల్లి మండలం అలాంఖాన్గూడ గ్రామ శివారులో శుభగృహ వెంచర్ గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. సీఐ మహేశ్గౌడ్ కథనం ప్�
ఎమ్మెల్యే కాలె యాదయ్య శంకర్పల్లి : గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ని బలోపేతం చేయడానికి మండల స్థాయి నాయకులు కృషి చేయాలని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని �
శంకర్పల్లి : ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శంకర్పల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులో ఉన్న వాగులో ప్రమాదవశాత్తు కారు కొట్టుకుపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం కౌక�
టెంట్ హౌస్| హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లి మండలంలో దారుణం జరిగింది. మండలంలోని జన్వాడలో ఉన్న ఓ టెంట్ హౌస్ను గుర్తుతెలియన వ్యక్తులు తగలబెట్టారు. గ్రామానికి చెందిన తలారి బాగయ్య కుటుంబం టెంట్ హౌస్
శంకర్పల్లి రూరల్ : ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని డీపీవో శ్రీనివాస్ రెడ్డి, డీఎల్పీవో శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శంకర్పల్లి మండల �
శంకర్పల్లి : శంకర్పల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో శనివారం ఉదయం 10గం.లకు 6వ తరగతి విద్యార్థులకు ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మహేశ్వర్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పర�
శంకర్పల్లి : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం 50రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నదని మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మున్సిపల్ పరిధిలోని హ
శంకర్పల్లి : శంకర్పల్లి మండలం మోకిల గ్రామ శివారులోని సబ్వేలో బుధవారం సూపర్ స్టార్ మహేష్బాబు తన సతీమణి నమ్రతతో కలిసి చక్రసిద్ ఆసుపత్రిని ప్రారంభించారు. చక్రసిద్ ఫౌండర్ డాక్టర్ సత్యసింధూజ మశేష
శంకర్పల్లి : శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో మంగళవారం ఏఎంసీ గోదాము వద్ద లఘు చిత్రం సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రంలో నూతన నటులు రవి, ప్రసాద్, రాల్, లక్ష్మిలు నటించారు. ఈ లఘు చిత్రానికి �
రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా శంకర్పల్లి : రాబోయే తరాల వారి భవిష్యత్ కోసం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ శ్రీనివాస్గుప్తా అ�