రంగారెడ్డి (Ragareddy) శంకర్పల్లిలో విషాదం చోటుచేసుకున్నది. ముగ్గురు పిల్లలను చంపిన తండ్రి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్పల్లి (Shankarpally) మండలంలోని టంగుటూరుకు చెందిన రవి (35) ‘మనీ స్కీ్మ్’ పేరుతో చుట్టుపక్కల �
సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
మోకిలలో హెచ్ఎండీఏ ప్లాట్ల కొనుగోలుకు విశేష స్పందన లభించింది. ఐటీ కారిడార్కు సమీపంలో హెచ్ఎండీఏ భారీ లేవుట్ను అభివృద్ధి చేసి ఆన్లైన్ వేలం నిర్వహించింది.
అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ నటుడు తారకరత్న అంత్యక్రియలు సోమవారం సాయంత్రం హైదరాబాద్ మహాప్రస్థానంలో జరుగనున్నాయి. ప్రస్తుతం శంకర్పల్లి మండలం మోకిళ్లలోని నివాసంలో ఉన్న తారకరత్న భౌతికకాయాన్ని మరిక�
సనత్నగర్ నుంచి శంకర్పల్లికి రూట్ నంబర్ 505తో ప్రత్యేక బస్సులు నడుపనున్నది గ్రేటర్ ఆర్టీసీ. ఉదయం 5 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు మొత్తం 12 ట్రిప్పులతో ఈ మార్గంలో బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు.
కారు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన శంకర్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. శంకర్పల్లి సీఐ మహేశ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ర్టానికి చెందిన శ్రీభగవాన్(38), చందన్(25) శంకర్పల్లి మండల�
శంకర్పల్లి : దైవ కార్యక్రమాలు చేయడం, దేవాలయాలు నిర్మించడం పూర్వజన్మసుకృతమని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలంలోని మోకిల గ్రామంలో టీఆర్ఎస్ గ్రామ మాజీ అధ్యక్షుడు మన్నె లింగం
శంకర్పల్లి : గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సంవత్సరాలుగా తిష్టవేసిన సమస్యల పరిష్కారినికై శుభోదయం కార్యక్రమాన్ని నిర్విహిస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఆలాం�
శంకర్పల్లి : ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ 14 సంవత్సరాలు పోరాటం చేసి సాధించారని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని మణిగార్డెన్స్లో మున్సిపల్, మండల
శంకర్పల్లి : శంకర్పల్లి మండలం ప్రొద్దటూరు గ్రామ శివారులోని ప్రగతి రిసార్ట్లో ఆదివారం సౌత్రామని మహాయాగం ఘనంగా ప్రారంభమైంది. యాగ నిర్వాహకులు, ప్రగతి రిసార్ట్ అధిపతి డాక్టర్ జీబీకే రావు, జీవీ కుమారి ద