Shah Rukh Khan | బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ గురించి తనకు పెద్దగా తెలియదని, సినిమాలు చూడనని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ సోమవారం స్పష్టం చేశారు. హిందీ చిత్ర పరిశ్రమ గురించి తనకు అంతగా అవగాహన లేదన్నారు.
షారుఖ్ ఖాన్ ఎవరని అసోం సీఎం హేమంత బిస్వ శర్మ ప్రశ్నించారు. సినిమా గురించి షారుఖ్ ఫోన్ చేస్తే విషయం పరిశీలిస్తానని చెప్పారు. డాక్టర్ బెజ్బరువా - పార్ట్ 2’ సినిమా చూడాలని పిలుపునిచ్చారు.
ఇండియన్ బాద్షాగా బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన షారుఖ్కు గత కొన్నేళ్లుగా హిట్టే కరువైంది. వరుస ఫ్లాపులతో ఒకానొక దశలో షారుఖ్ మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. దాంతో దెబ్బకు రెండేళ్ళు ఒక్క సిని�
పఠాన్ (Pathaan)..లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేస్తున్న�
బాలీవుడ్ బాద్షా.. షారుక్ ఖాన్కు ఉన్న క్రేజే వేరు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ నటుల్లో షారుక్ ఒకరు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజారాధన కలిగి ఉన్న నటులలో షారుఖ్ ఒకడు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ మధ్య కాస్త డల్ అయినట్లు కనిపించినా.. 'పఠాన్'తో మునపటి షారుఖ్ను చూడబోతున్నట్ల
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న పఠాన్ ట్రైలర్ విడుదల చేయగా.. స్టన్నింగ్ యాక్షన్ విజువల్స్ తో గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతుంది. సుదీర్ఘ విరామం తర్వాత సినిమా చేస్తున్న షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) క�
సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న పఠాన్ (Pathaan) మూవీ ట్రైలర్ను మేకర్స్ లాంఛ్ చేశారు. జాన్ అబ్రహాం భారత్కు, భారత ప్రభుత్వానికి భయానకమైన అల్టిమేటమ్ జారీ చేస్తాడని ట్రైలర్ తో అర్థమవుతుంది.
షారుఖ్ నుండి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు అయింది. 2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. మధ్యలో రెండు, మూడు సినిమాల్లో మెరిసినా అవి ఫ్యాన్స్కు సంతృప్తిని ఇవ్వలేకపోయ�
సినీ రంగాన్ని ఇంతగా ఇబ్బందులు పెట్టడం తన సుదీర్ఘ అనుభవంలో ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేసింది దిగ్గజ నటి ఆశా పారేఖ్. చిత్రరంగంపై వివక్షాపూరితంగా వ్యవహరించడం సరికాదని ఆమె అన్నారు.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ‘పఠాన్’ మూవీని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ చిత్ర నుంచి ఇటీవల విడుదలైన ‘బేషరమ్ రంగ్..’ పాట వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. పాట పట్ల �