కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ప్రజలకు భరోసా ఉండేదని, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మ కం పోయిందని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో షాదీముబార�
పేదల బతుకుల్లో వెలుగులు నింపాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన 69 మందికి కల్యాణలక్ష్మి, షాదీమ�
తెలంగాణ, కర్ణాటకకు అడుగు దూరంలో ఎంతో తేడా ఉంది. ఒక్క అడుగు తాండూరు వైపు వేస్తే పచ్చని పంటలు, 24 గంటల కరెంటు, వాగుల్లో పారుతున్న నీళ్లు, రైతుల పెట్టుబడికి సహాయం,
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాపై ఉన్న నమ్మకంతో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉందని, నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడుకుంటు అహర్నిశలు ప్రజల కొరకు శ్రమి�
ప్రతి గల్లీని సీసీ రోడ్డుగా మార్చి మున్సిపాలిటీ రూపురేఖలను మారుస్తామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో 228.56 కోట్లు, 3వ వార్డులో 227.30 కోట్లలో నిర్మిస్తున్న సీసీ రో
చ్చే ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మంత్రి సబితాఇంద్రారెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని హోంమంత్రి మహమూద్ అలీ పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో విపక్షాల మాటలు నమ్మితే తెలంగాణ మళ్లీ అంధకారమే అవుతుందని, సీఎం కేసీఆర్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
తెలంగాణలో అమలవుతున్న మహిళా సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిలా నిలుస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పరిగిలోని ఎస్ గా�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో సబ్బండవర్ణాలకు స్వర్ణయుగం వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడిపాలనలో ప్రజా సంక్షేమాన్ని పాలకులు గాలికి వదిలేశారు. తమను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రజలు ఆశగా ఎదురుచూసినా
స్వరాష్ట్రంలోనే సుస్థిర అభివృద్ధి జరుగుతున్నదని ఎమ్మెల్యే రమేశ్బాబు స్పష్టం చేశారు. కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణతో కలిసి పర్యటించారు. నాగారంలో కోదండ రామస్వా
బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండలకేంద్రంలోని ఏఎంసీ కార్యాలయంలో 23మంది లబ్ధిదారులకు ఆదివారం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్�
ప్రజల సహ కారంతో నిర్మల్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఈద్గాం నుంచి కౌట్ల (కే) వరకు చేపట్టి�
ఆమనగల్లు : కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల వల్ల తెలంగాణ ప్రభుత్వంలో ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్గిందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం ఆమనగల్లు మండల కేంద్రంలోని రైతువేదిక ఆవరణలో తాసి
కడెం : ఆడబిడ్డలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని నర్సాపూర్కాలనీ, నచ్చన్ఎల్లాపూర్, ఎలగడప, లింగాపూర్, పెద్దూర్�
జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడలేని విధంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తు ఆదర్శంగా నిలుస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం