పంటలు పొట్ట కొచ్చి గింజబట్టే దశలో రైతులకు విద్యుత్ అవసరాన్ని ఆసరా చేసుకొని సమస్యలు పరిష్కరించకుండా విద్యుత్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని భారతీయ కిసాన్ సంఘం షాబాద్ మండల అధ్యక్షుడు దండు యాదవర�
Shabad | షాబాద్ మండలంలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. శుక్రవారం కురిసిన వడగళ్ల వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్థంభాలు విరిగిపడ్డాయి. ఇంటి పైకప్పు రేకులు లే�
Shabad | గుర్తు తెలియని వ్యక్తులు వైన్ షాపులో చోరికి పాల్పడి, అందులో పడుకున్న వ్యక్తి అడ్డురావడంతో హత్య చేసిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Suicide Attempt | తన స్నేహితురాలు తనతో మాట్లాడటం లేదని పదో తరగతి విద్యార్థిని స్పిరిట్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన షాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
Dairy Farm | గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు పాడి పరిశ్రమపై దృష్టి సారిస్తే మంచి లాభాలు సాధించవచ్చని రేగడిదోస్వాడ పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి అన్నారు.
జిల్లాలోని షాబాద్, ఆమనగల్లు నియోజకవర్గాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు దీక్షలతో జిల్లా పార్టీలో రెట్టింపు ఉత్సాహం నెలకొన్నది. వరుసగా నిర్వహించిన రైతు దీక్షలకు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు అంచనాలకు మ�
Free Bus | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై రాష్ట్రంలోని మహిళలందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే తమకు ఇచ్చిన ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయకపోవడమే.
KTR | 37 రోజులు కాదు దమ్ముంటే 370 రోజులు జైల్లో పెట్టుకో.. భయపడేటోడు ఎవడూ లేడు అని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు.
KTR | రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ అయిందని రాసిస్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు షాబాద్లో నిర్వహించే రైతుధర్నాను విజయవంతం చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ యువనేత పట్నం అవినాశ్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం రంగారెడ్డి
పరిశ్రమల ఏర్పాటుతో దేశ చిత్రపటంలో నిలిచేలా షాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నదని.. దేశం చూపు షాబాద్ వైపు మళ్లిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, సమాచార, పౌరసంబంధా ల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్�
Hyderabad | ఐటీ కారిడార్లో ఎంతో విలువైన భూముల విక్రయానికి హెచ్ఎండీఏ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నియోపోలిస్ పేరుతో కోకాపేటలో ఏర్పాటు చేసిన లే అవుట్లో 7 ప్లాట్లను ఆన్లైన్ వేలంలో విక్రయించనున్నార�
భూసేకరణలో అర్హులైన రైతులందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామంలో సర్వేనంబర్ 311లోని ప్రభుత్వ భూమిని రైతుల నుంచి ఇటీవలే ప్రభుత్వ�
షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం షాబాద్ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పలువురు ప్రముఖులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు త�