accident | సికింద్రాబాద్, షాబాద్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలంలోని సీతారాంపూర్ గేటు వద్ద బైకును డీసీఎం ఢీకొట్టింది.
రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ షాబాద్ : తెలంగాణ కోసం పరితపించిన మహానీయుడు కాళోజీ అని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. గురువారం ప్రజాకవి కాళోజీ నారాయణరావు 107వ జయంతి సందర్భంగా రంగారెడ్డి జి
షాబాద్ : షాబాద్ మండలంలోని మల్లారెడ్డిగూడ గ్రామంలో ఆదివారం మల్లన్న బోనాలు వైభవంగా జరిగాయి. ప్రతి ఏడాది శ్రావణమాసంలో జరిగే బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఉదయం నుంచి భక్తులంతా గ్రామంలోని మల్లన్న దేవాల
షాబాద్ : సీఎస్ సోమేశ్కుమార్ను ఉమ్మడి రంగారెడ్డిజిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి కలిశారు. ఆదివారం నగరంలో జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో సీఎస్ సోమేశ్కుమార్ను కలిసిన మనోహర్ రెడ్డి శాలువాత�
షాబాద్ : దివ్యాంగులు, వయోవృద్ధులు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ ఓరియంటెడ్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు గాను దరఖాస్తుల గడువును ఈ నెల 31 వరకు పొడగించినట్లు రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారి మోతి �
షాబాద్ : తలనొప్పి బాధ భరించలేక ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ గ్రామానికి చెందిన మల్లగళ్ల బాలకృష్ణ�
కడ్తాల్ : మండలంలో 57సంవత్సరాలు నిండిన వారందరూ ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో 57 ఏండ్లు నిండిన అర్హులైన వారు పింఛన్ల కో�
షాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని షాబాద్ సీఐ ఆశోక్ అన్నారు. శనివారం షాబాద్ మండల పరిధిలోని రేగడిదోస్వాడ గ్రామంలో సైబరాబాద్ పోలీసు జాగృతి కళాబృందం ఆధ్వర్యంలో �
షాద్నగర్ : ఓ హోటల్ వద్ద విధులు నిర్వహిస్తుండగా ఓ సెక్యూరిటీ గార్డు ఆర్టీసీ బస్సు వెనుక టైర్ల కిందపడి మృతి చెందిన సంఘటన ఫరూఖ్నగర్ మండలం చిల్కమరి గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. స్థానిక
షాబాద్ : చేవెళ్ల ప్రాంతంలో ప్రభుత్వం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లే అవుట్ల అభివృద్ధికి ల్యాండ్ పూలింగ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. బుధవారం సాయంత్రం �
షాబాద్ : జిల్లాలోని కాలేజీ విద్యార్థిని, విద్యార్థుల పెండింగ్ రెన్యూవల్, ఫ్రెష్-పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల వివరాలను ఈ నెల 21వ తేది లోపు తప్పనిసరిగా అందజేయాలని రంగారెడ్డి జిల్లా షెడ్యూల్డ్ కులా�
మంత్రి సబితాఇంద్రారెడ్డి షాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని నీరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో రంగారెడ్డి �
షాబాద్ : జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఫ్రైవేట్ సంస్థల్లో ఉపాధి కల్పించేందుకు ఈ నెల 13న ఉదయం 11:30 గంటలకు ఆన్లైన్ జూమ్ యాప్ ద్వారా జాబ్మేళ నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డిజిల్లా ఉపాధి కార్యాలయ అధికారి �