MLA Lakshmi Kantarao | కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఎస్సీ నిరుద్యోగ మహిళలకు ఎస్సీ కార్పొరేషన్ వారి సౌజన్యంతో ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.
వాళ్లంతా అత్యంత పేద మైనార్టీ మహిళలు. ఏదో ఒక కుట్టుమిషన్ వస్తే ఉపాధి దొరుకుతుందని ఆశ. కుటుంబానికి ఎంతోకొంత ఆర్థిక ఆసరా లభిస్తుందని ధీమా. వారి స్వప్నాన్ని సాకారం చేసే దిశగా గత ప్రభుత్వం చర్యలు తీసుకున్నద�
మహిళల్లో గొప్ప చైతన్య స్ఫూర్తి ఉంటుందని, మహిళలు ఆర్థికంగా ఎదగాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి గ్రామంలోని 15 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంప�
సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి అజయ్కుమార్ అన్నారు. ప్రభుత్వం మైనార్టీ రుణాల మంజూరైన చెకులను గురువారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో మంత్రి పువ్వాడ లబ్ధిదారులకు పంపిణీ చే�
ప్రజలకు మేలు చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండి.. ఆశీర్వదిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ప్రజలకు మరింత మేలు జరుగుతుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. నిరుపేదలకు చేసే సాయం, మంచి పనులు శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. సోమవార
ప్రజల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండల పరిధి కొర్రెములలో రూ.10లక్షల నిధులతో ఎస్సీ కమ్యునిటీ హాల్ నిర్మాణానికి, రూ.70 లక్షలకు పైగా నిధులతో చ
నిరుపేద మైనారిటీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ‘కేసీఆర్ కానుక’ పేరిట 20 వేల కుట్టుమిషన్లు అందజేయనున్నారు. ఈ మేరకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలి�
ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అందించే వృత్తి నైపుణ్య శిక్షణలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక ప్రగతి సాధించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మహిళలకు సూచించారు. ఆదిలాబాద్లోని భాగ్యనగర్లో గల న్యాక్ క�
Minister Dayakar Rao | ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లకు మహిళలే ముందుండి బుద్ధి చెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. దేవరుప్పుల, కొడకండ్లలో మహిళలకు మిషన్లను మంత్రి పంపిణీ కుట్టు