మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలన్నాదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహిళా సాధికారతకు తెలంగాణ సర్కారు కృషి చేస�
మంత్రి హరీశ్ రావు | మహిళలు స్వయం ఉపాధి పొంది అందరికీ ఆదర్శంగా నిలుస్తూ.. ఆత్మ విశ్వాసంతో ఎదిగి మీ కుటుంబాన్ని కూడా ఆదర్శంగా నిలపాలన్నదే నా కోరికని మంత్రి హరీశ్రావు అన్నారు.
ఖమ్మం : ఖమ్మ పట్టణానికి చెందిన సత్య మార్గం సర్వీసు సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ సబ్సిడీపై 60 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేసింది. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కె.మధుసూదన్ చేతుల మీదుగా మహిళలకు కుట్టుమిషన్లు,