బీఎన్ఆర్ హిల్స్ సొసైటీలోని ఇండ్ల నుంచి వచ్చే మురుగును రోడ్డు పక్కన ఫుట్పాత్ను ఆనుకొని పైపు ద్వారా బయటకు వదులుతున్నారు. గృహ వ్యర్థాలను బయటకు వదిలేందుకు ఓ పైపును ఏర్పాటు చేసి..మురుగునంతా ఏండ్ల తరబడి
గ్రామాల్లో పచ్చదనంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచగా నేటి కాంగ్రెస్ సర్కారు వాటిని గాలికి వదిలేసింది. కొన్నిచోట్ల నీరు లేక మొక్కలు ఎ
మలక్పేట ప్రధాన రహదారిపై పైప్లైన్ పగిలిపోయింది. ఫలితంగా రహదారిపైకి మురుగునీరు ముంచెత్తడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. వరద కాలువ నీటి కాలువ, డ్రైనేజీ కాలువ వేర్వేరుగా లేకపోవడంతో ఒకే దాంట్ల�
cheeriyal Double Bed Room homes | గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీసర మండలం చీర్యాల్ గ్రామంలోని నిరుపేదలకు 40 డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించి లబ్ధిదారులకు కేటాయించారు. ఒకవైపు నీటి కొరత, వీధిదీపాలు, సీసీ రోడ్డులు, డ్రైనేజీ వ్యవ�
ఖాజానాలో డబ్బులు లేవు.. జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదంటూ సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రోజూ చేతులెత్తేస్తున్నారు. బల్దియాలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదంటూ కాంట్రాక్టర్లు కొత్త పనులు చే
సికింద్రాబాద్లోని మారేడ్పల్లి ప్రాంతంలోని అంబేద్కర్ నగర్ బస్తీలో గత నెల రోజులుగా మురుగు నీళ్లు. ఇళ్ల మధ్యలో నుంచి ప్రవహిస్తున్నాయి. కనీసం అడుగు తీసి అడుగు పెట్టే పరిస్థితి లేదు. మురుగు నీరు పెరిగిప�
కాలుష్య కారకాలు, మురుగునీటిని నియంత్రించకుండా, నదికి ఇరువైపులా నిర్మించే ఆకాశ హర్మ్యాలు, అద్దాల మేడలతో మూసీ నది పరిరక్షణ అసాధ్యమని పౌర సమాజం ఉద్ఘాటించింది.
మరికొద్ది రోజుల్లో కేసీఆర్ కల సాకారం కానున్నది. హైదరాబాద్ నగరాన్ని మురుగునీటి నుంచి విముక్తి కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్టీపీ ప్రాజెక్టు పూర్తి ఫలాలు అందుబాటుల�
నిత్యం సమస్యలతో సతమతమవుతున్నామని, వెంటనే పరిష్కరించాలని తలోడి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సమస్యలపై పలుమార్లు కార్యదర్శికి విన్నవ
సమస్యల వలయంలో గురుకులాలు కొట్టుమిట్టాడుతున్నాయి. విద్యార్థులకు సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెం డు నెలలు గడుస్తున్నా గురుకులాల సమస్యలపై సర్కారు దృష�
నగరంలో ఉత్పత్తి అవుతున్న మురుగునీటిని వంద శాతం శుద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు ఎట్టకేలకు కార్యరూపంలోకి రానున్నాయి. నగర వ్యాప్తంగా 39 ఎస్టీపీలను రూ. 3800 కోట్లతో నిర్మించనున్నార�
హెచ్ఎండీఏ పరిధిలో భూముల వేలానికి కాంగ్రెస్ సర్కారు సన్నద్ధమవుతున్నది. హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లే అవుట్లలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులోభాగంగానే రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మ�
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలుర, బాలికల వసతిగృహాలు తొమ్మిది ఉన్నాయి. గజ్వేల్ బాలుర ఎడ్యుకేషన్ హబ్ ప్రాంగణంలో ఉన్న ఎస్సీ బాలుర వసతిగృహంలోని డ్రైనేజీ పైపులు నిండిపోవడంతో ద