దశాబ్దాల వెనుకబాటుకు గురైన మారుమూల ప్రాంత గిరిజనులను గుర్తించి తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అనంతారం వద్ద నిర్వహించిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్�
గత పది సంవత్సరాలు కేసీఆర్ పాలనలో శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని గిరిజన సంఘాల నాయకులతో కలిసి సంబురంగా నిర్వహించామని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిల�
సేవాలాల్ ఆశయాలు, లక్ష్యాలను సాధించేందుకు ప్రతీ ఒక్కరూ కంకణ బద్దులై ఉండాలని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రాంచందర్ నాయక్ పిలుపునిచ్చారు. ఆ దిశగా శ్రమించి బంజారా జాతిని ముందుకు నడిపే కార్యక్రమాలను చే�
Miryalaguda | బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్సేవాలాల్(Sevalal Jayanti,) 286వ జయంతి రోజైన పిబ్రవరి 15న రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరధ్ నాయక్ కోరారు. గు
లంబాడీల భాష ‘గోర్ బోలి’ని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చి, అధికారికంగా ప్రకటించాలని లంబాడీల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్ నాయక్ డిమాండ్ చేశారు.
దేశంలో మరెక్కడా లేనివిధంగా రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బంజారాల జనాభా అధికంగా ఉన్న రాజస్థాన్, మధ్యప