ఎన్ఎస్ఎస్ శిబిరాల నిర్వహణతో వాలంటీర్లుగా పాల్గొంటున్న వారంతా చదువుతో పాటు సేవాభావాన్ని పెంపొందించుకుంటూ నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని పెద్దపల్లి ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ అన్నారు.
ఎన్టీపీసీలో భూ నిర్వాసితులకు యాజమాన్యం సరైన సమయంలో ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో రిటైర్డుమెంట్ (పోస్ట్ రిటైర్డుమెంట్ మెడికల్ స్కీమ్(పీఆర్ఎంఎస్)కు అర్హత లేకుండా పోయిందని, ఐదేండ్ల సర్వీస్ చేసినా కూడా పీఆర్ఎంఎ�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. శుక్రవారం 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎస్ఐకి పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయ రమణారావు �
యాదగిరిగుట్ట, స్వర్ణ గిరి, వరంగల్లోని భద్రకాళి ఆలయాల తీర్థయాత్రకు ఈనెల 27న హుజురాబాద్ ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును నడపనున్నట్లు హుజూరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ తెలిపారు.
రెండు దశాబ్ధాల పాటు నిర్విరామంగా సమాజ సేవ చేస్తున్న మాజీ పోలీస్ కానిస్టేబుల్, సామాజిక కార్యకర్త దేవి లక్ష్మీనర్సయ్యకు మరోసారి గుర్తింపు లభించింది. వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆయన్ను జీవన సాఫల్య పురస్కా�
నల్లగొండ జిల్లాలో 15,06,236 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా దేవరకొండ నియోజక వర్గంలో, అత్యల్పంగా మిర్యాలగూడ నియోజక వర్గంలో ఉన్నట్లు పేర్కొంది. మొత్తంగా పురుషులు 7,42,559 మంది ఉండగా, మహిళల�
TTD Chairman | తిరుమల దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు కల్పించిన సేవా కార్యక్రమాలు తనకు ఎంతో సంతృప్తినిచ్చాయని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ( YV Subba reddy) తెలిపారు.
DGP Anjani Kumar | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా పోలీసు శాఖ తమ వంతుగా సేవలను అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar ) పోలీస్ అధిక�
పేద విద్యార్థులను, బాల కార్మికులను ఆదరించి, ఆకలి తీర్చి, అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు ప్రసాదిస్తున్నది.. ‘డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ’. బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మించాలన్నది ఈ ఎన్జీవో ఆశయం. పదక�
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)లో మొట్టమొదటి చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్. ఆ ప్రతిష్ఠాత్మక పదవి మరో రెండేండ్లు ఉండగానే రాజీనామా ప్రకటించారామె. భారతదేశంలో ప్రజారోగ్య సేవలు అందించేందుకే తానీ
లోకంలో కొంతమంది భగవంతుణ్ని ఆరాధిస్తూ, బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. సమాజంలో ఉంటూనే, సాటివారి గురించి ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తారు. నిరంతరం ధ్యానంలో మునిగిపోతుంటారు. తోటివారు ఆపద