చెరువులో నీళ్లు తాగుతావా? అని ఆగ్రహిస్తూ ఓ ఉపాధ్యాయుడు దళిత విద్యార్థి(9)ని చితకబాదాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ జౌలౌన్ జిల్లాలో చోటుచేసుకున్నది. విద్యార్థికి కడుపునొప్పిగా అనిపిస్తే పక్కనే ఉన్న చెరువులోని
జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిలో నెల్లుట్ల బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మందికి గాయాలయ్యాయి. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ నుంచి మాదారానికి ప్రయాణికులతో వెళ్తున్న �
అన్నారం షరీఫ్లో శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎస్సై దేవేందర్ కథనం ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన ఎండీ రఫీ కొత్త కారు కొనుగోలు చేసిన సందర్భంగా అన్నారం షరీఫ్ దర్గాకు వచ్చాడు. దర్శనం అనంతరం వెళ్
దోపిడీ దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన ఎస్వోటీ కానిస్టేబుల్ రాజు నాయక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాజు ఛాతిలో ఎడమవైపు రెండు బలమైన కత్తిపోట్లు పడ్డాయి. మెరుగైన చికిత్స నిమిత్తం అతడి�
ప్లాస్టిక్ కప్పుల్లో కాఫీ తాగుతున్నారా? వాటిల్లో కాఫీ లేదా టీ పార్సిల్ తీసుకెళ్తున్నారా? అయితే, మీకు ఓ చేదువార్త.. వారంలో ఒకసారి ప్లాస్టిక్ కప్పులో కాఫీ లేదా టీ పార్సిల్ తీసుకెళ్లి తాగినా ఏడాది కాలంల�
పొద్దున నిద్ర లేవగానే తయారై టిఫిన్ చేసి, ఆఫీస్కు వెళ్లి, సాయంత్రం తిరిగి వచ్చి, తినేసి నిద్రపోవటం.. ఇదే చాలా మంది నిత్య జీవనం అవుతున్నది. వాకింగ్ ఉండదు, రన్నింగ్ అసలే ఉండదు. వ్యాయామం అన్న మాటకు ఆమడ దూరం. �
మునుగోడులో కొత్త ఓటర్ల నమోదుపై చిల్లర రాజకీయం చేయాలనుకొన్న బీజేపీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఓటర్ల నమోదు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నామినేషన్లు
ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)లో గత నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో, డీసీహెచ్ఎస్పై బదిలీవే�
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచకు చెందిన లక్కం వినయ్ తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ లక్కం వెంకన్న, సుభద్ర దంప�
పురిటి నొప్పులతో ప్రైవేటు దవాఖానకు వెళ్తే చాలు.. సిజేరియన్ చేసేస్తున్నారు. డబ్బు యావతో ఇష్టారాజ్యంగా కడుపు కోతలకు పాల్పడుతున్నారు. సాధారణ ప్రసవం చేసేందుకు కనీస ప్రయత్నాలే చేయకుండా శస్త్రచికిత్సలు చేస
ఎల్లారెడ్డిపేటకు చెందిన రేసు సతీశ్ వీర్నపల్లికి చెందిన రూతను 14 ఏండ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ప్రణిత్(12) ఒక్కగానొక్క కొడుకు. ఉన్నంతలో హాయిగా బతుకుతున్న తరుణంలో సతీశ్ ఈ ఏడాది మార్చ�
రోడ్ల ప్రమాదాల నివారణకు సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నది. వాహనదారుల భద్రతే ధ్యేయంగా అడుగడుగునా నిఘా పెట్టింది. రోడ్లపై ఏ ప్రాంతంలో ఎంత వేగంతో వెళ్లాలో నిర్దేశిస్తూ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున
దేశంలో అత్యధిక శాతం మంది గుండె సమస్యలు, న్యుమోనియా, ఆస్తమా వల్లే మృత్యువాత పడుతున్నారు. 2020 సంవత్సరంలో 42 శాతం మంది ఈ మూడు సమస్యలతోనే చనిపోయినట్టు ఓ నివేదిక వెల్లడించింది