ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకోవాలనుకునే వారికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో మాదిరిగా మూస పద్ధతిలో విత్తనాల క్రయవిక్రయాలు �
ఢిల్లీలోని జహంగీర్పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై బీజేపీ ఆధీనంలోని నార్త్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) అధికారులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
సహజ ప్రసవాలు పెంచి, మాతా, శిశువుల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. ఇనిస్టిట్యూషనల్ డెలివరీస్ పెంచడంతో పాటు సిజేరియన్లను తగ్గించేకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్ట�
అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. న్యూయార్క్ నగరం బ్రూక్లిన్ సబ్వే రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని దుండగుడు ఉన్నట్టుండి కాల్పులకు తెగబడ్డాడు. మంగళవారం ఉదయం రద్దీగా ఉండే సమయంలో ఈ ఘట న చోటుచేసుక�
మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్ | కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలంలో గల బీర్మల్ గిరిజన తండాకు చెందిన ఓ మైనర్ బాలిక శిశువుకు జన్మనిచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి స