Stock Market | అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతల మధ్య నిన్న నష్టాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెటు.. గురువారం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 400 నుంచి 467 పాయింట్ల వరకు పెరిగింది. నిఫ్టీ 127 జంప్ చేసింది. వారంలో నాలుగ�
స్థూలంగా మార్కెట్లో అధిక భాగం బలహీనంగా ట్రేడవుతున్నా, కొన్ని ఇండెక్స్ హెవీవెయిట్ షేర్ల బాసటతో భారత్ స్టాక్ సూచీలు అంతర్జాతీయ ట్రెండ్కు భిన్నంగా నిర్దిష్టశ్రేణిలో స్థిరంగా ట్రేడవుతున్నాయి. గతవార
సెన్సెక్స్ 770 పాయింట్లు డౌన్ ముంబై, సెప్టెంబర్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. పలు సెంట్రల్ బ్యాంక్లు వడ్డీరేట్లను పెంచడానికి సమయాత్తమవుతుండటంతో మదుపరుల్లో ఆందోళన తీవ్రతరమైం
సెన్సెక్స్ 1,564, నిఫ్టీ 446 పాయింట్ల లాభం రూ. 5.68 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద ముంబై, ఆగస్టు 30: స్టాక్ మార్కెట్లు లాభాలతో కళకళలాడాయి. బ్యాంకింగ్, ఐటీ, చమురు రంగాలకు చెందిన షేర్లకు లభించిన మద్దతుతో సూచీలు ఆ�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాల నేపథ్యంలో భారత బెంచ్మార్క్ సూచీలు సోమవారం భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్ 1,260.62 పాయింట్లు పతనమై 57,623.25 పాయిం�