AP Minister Roja | ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీ నాయకుల్లో గుబులు పుడుతుంది. ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పునకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుండడంత�
MLA Raja singh | గోషామహల్ బీజేపీ(BJP )ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొటెమ్ స్పీకర్గా అక్బరుద్దీన్(Akbaruddin Owaisi)ను నియమిస్తే తాను ప్రమాణ స్వీకారం చేసే ప్రసక్తే లేదని రాజాసింగ్ అన్నారు. అసెంబ్లీ�
బీజేపీ ముక్త్ భారత్ లక్ష్యంగా ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నది. మూడు రాష్ర్టాల సీఎంలు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు సీఎం కేసీఆర్తో వేదికను పంచుక�
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ, జూలై 25: రాజకీయాలు వీడాలని తనకు తరుచూ అనిపిస్తున్నదంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో రాజకీయాలంటే అధికారం కోసమే అన�
న్యూఢిల్లీ : వీహెచ్పీ నేత సాధ్వి సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ గోవులను కాపాడుకునేందుకు కత్తులు చేబూనాలని ఆమె కోరారు. వీహెచ్పీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సాధ్వి సరస్�
అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ హత్యకు కుట్ర జరుగుతుందని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి రావడానికి సీఎం జగన్ను చంపాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. తండ్రి �
పట్నా : బిహార్ సీఎం నితీష్ కుమార్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని, ఈ వ్యవహారం పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లానని బీజేపీ ఎమ్మెల్యే నిక్కీ హెంబ్రాం అన్నారు. నితీష్ వ
భోపాల్ : మధ్యప్రదేశ్ మంత్రి బిసాహులాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమాజంలో సమానత్వం సాధించేందుకు ఠాకూర్లుగానూ వ్యవహరించే రాజ్పుట్ వర్గానికి చెందిన మహిళలతో పాటు ఇతర అగ్రవర్ణ
ఆగ్రా: కాంగ్రెస్, ఎస్పీ లక్ష్యంగా యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ పార్టీలు ఇస్లామిక్ ఉగ్రవాదులతో మిత్రత్వం నెరుపుతాయని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా ఆరో
న్యూఢిల్లీ : కరోనా ఇండియన్ వేరియంట్ అంటూ మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా తాజాగా ఆయన మరో వివాదానికి కేంద్ర బిందువయ్యారు. కేంద్ర ప్రభుత్వం