అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ హత్యకు కుట్ర జరుగుతుందని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి రావడానికి సీఎం జగన్ను చంపాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. తండ్రి �
పట్నా : బిహార్ సీఎం నితీష్ కుమార్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని, ఈ వ్యవహారం పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లానని బీజేపీ ఎమ్మెల్యే నిక్కీ హెంబ్రాం అన్నారు. నితీష్ వ
భోపాల్ : మధ్యప్రదేశ్ మంత్రి బిసాహులాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమాజంలో సమానత్వం సాధించేందుకు ఠాకూర్లుగానూ వ్యవహరించే రాజ్పుట్ వర్గానికి చెందిన మహిళలతో పాటు ఇతర అగ్రవర్ణ
ఆగ్రా: కాంగ్రెస్, ఎస్పీ లక్ష్యంగా యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ పార్టీలు ఇస్లామిక్ ఉగ్రవాదులతో మిత్రత్వం నెరుపుతాయని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా ఆరో
న్యూఢిల్లీ : కరోనా ఇండియన్ వేరియంట్ అంటూ మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా తాజాగా ఆయన మరో వివాదానికి కేంద్ర బిందువయ్యారు. కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ల సరఫరా అరకొరగా ఉండడంతో టీకాల కార్యక్రమం మందకొడిగా సాగడమో లేక మొత్తంగా నిలిచిపోవడమో జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఓ మంచిమాట చెప్పారు. అంతకంతకూ
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మహిళలను ఉద్దేశించి డీఎంకే అభ్యర్థి దిండిగల్ లియోని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మహిళలను ఆవులతో పోల్చిన లియోని విదేశీ ఆవులు ఇచ్చే పాలను తాగి వారు పీపాల్లా త�