యూపీలో ప్రతిరోజూ 50 వేల గోవులను వధిస్తున్నారని, అయినా తమ ప్రభుత్వం మౌనంగా ఉంటున్నదని లోని నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ గుజర్ సంచలన ఆరోపణలు చేశారు. గోవుల సంక్షేమం కోసం కేటాయిస్తున్న డబ్బులను అ�
Perninani | గోదాం నుంచి బియ్యం మాయం కేసులో తనను, తన కుమారుడిని జనవరి 2వ తేదీలోగా పోలీసులు అరెస్టు చేయవచ్చని వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రౌడీల పాలన కొనసాగుతున్నదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వడ్డేపల్లి సుభాష్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మండలంలోని రంగంపేటకు చెందిన మహ్మద్ అనీఫ్ కుటుంబాన్ని ఆయన శనివారం
YS Jagan | ఏపీ మాజీ సీఎం , వైసీపీ నేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్బుక్ను మెయింటెనెన్స్ చేయడం కష్టమైనా పని కాదని అయితే తాము గుడ్ బుక్ను పెట్టి మంచి పనులు చేసే వారి పేర్లను వివరాలను నమోదు చేసుకుం
ప్రధానమంత్రి పదవిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆ పదవికి పోటీపడితే మద్దతిస్తామంటూ గతంలో ఓ ప్రతిపక్ష నేత నుంచి ఆఫర్ వచ్చిందని, కానీ ప్రధాని పదవిని చేపట్టడం తన ఆశయం కానందున ఆ
Kollu Ravindra | ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొన్ని నాలుగు బోట్లు వైసీపీ నాయకులవేనని అనుమానం వ్యక్తం చేశారు.
Sensational Comments | ఇటీవల పుణేలో కూలిపోయిన హెలికాప్టర్( Helicopter) సీఎం చంద్రబాబుకు కేటాయించిందేనని తేలడంతో ఆయన భద్రతపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.