సీనియర్ జర్నలిస్టు, సాక్షి టీవీలో వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్లోని జర్నలిస్టు కాలనీలోని కొమ్మినేని ఇంటికి మఫ్�
తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మునీర్ (MD Muneer) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఒమెగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివా
సీనియర్ జర్నలిస్టు అనిల్కుమార్ (55) హఠాన్మరణం చెందారు. కర్ణాటకలోని గోకర్ణ శ్రీ మురుదేశ్వర ఆలయంలో దర్శనం ముగించుకుని ఆదివారం రాత్రి హైదరాబాద్కు తిరిగొస్తుండగా ఛాతీలో నొప్పితో కుప్పకూలాడు. దీంతో ఆయన క
మద్యం తాగి వాహనం నడపడమే కాక.. సైడ్ ఇవ్వలేదన్న సాకుతో ఓ సీనియర్ జర్నలిస్ట్పై ఇద్దరు దాడి చేశారు. ఇష్టారీతిన మొహంపై పిడిగుద్దులు గుద్ది పారిపోయారు. బోయిన్పల్లిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగితే..
ప్రముఖ జర్నలిస్ట్, హిందీ మిలాప్ సంపాదకుడు వినయ్ వీర్జీ (72) కన్నుమూశారు. హైదరాబాద్లోని నిజాం కాలేజీలో చదివిన ఆయన.. హిందీ భాషోన్నతికి విశేషంగా కృషిచేశారు.
తెలంగాణ కల్లు గీతకార్మిక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్గౌడ్కు మంగళవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉగాది రోజున కొత్తపేటలోని రైతుబజార్ ఎదురుగా రవికుమార్ ప్రయాణిస్తున�
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్రెడ్డి నియమితులయ్యారు. రెండేండ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
సమాజంలో కవులు, రచయితల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్లోని తిరుమల గార్డెన్స్లో బుధవారం సీనియర్ జర్నలిస్టు, రచయిత మంగళారపు లక్ష్మణ్ రచిం�
సీఎం రేవంత్రెడ్డి ప్రజాసంబంధాల ముఖ్య అధికారిగా సీనియర్ జర్నలిస్టు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఢిల్లీలో సీఎం పీఆర్వోగా దూడపల్లి విజయ్కుమార్
తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని, సీఎం కేసీఆర్ మరోసారి బంపర్ మెజార్టీతో హ్యాట్రిక్ సాధించబోతున్నారని ఢిల్లీకి చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ఆర్ రాజగోపాలన్ అభిప్రాయపడ్డా�
తెలంగాణ బ్రాహ్మణ సం క్షేమ పరిషత్తు సభ్యుడిగా సీనియర్ పాత్రికేయుడు, హైదరాబాద్లోని కొత్తపేటకు చెందిన విష్ణుదాస్ శ్రీకాంత్ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సీహెచ్ కృష్ణారావు (Krishna rao) మరణం పట్ల ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (CM KCR) సంతాపం తెలిపారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సీఎం కేసీఆర్ స్మరించు
Road accident| తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు మబ్బు గోపాల్ రెడ్డి (77) రోడ్డు ప్రమాదంలో మృతి చెందా రు. బ్రహ్మోత్సవాల కవరేజ్ పూర్తి చేసుకుని వెళ్తుండగా