సినిమా అప్డేట్లు దర్శక, నిర్మాతలు ఇవ్వడం పరిపాటి. కానీ ఈ మధ్య కథానాయికలు తొందరపడిపోతున్నారు. దర్శక, నిర్మాతల కంటే ముందుగానే తమ సోషల్ మీడియా ద్వారా అప్డేట్లు ఇచ్చేస్తున్నారు. కథానాయిక రాశీఖన్నా తన ఇన�
Manchu Lakshmi | టాలీవుడ్ నటీమణి మంచు లక్ష్మి గురించి అసభ్యంగా మాట్లాడిన ఓ ఫ్యాన్పై ఆమె తీవ్ర స్థాయిలో స్పందించారు. తనను వెనుకనుండి టార్గెట్ చేస్తూ అసభ్యంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ఆమె ఎదురుగా నిలబడమని ఛాలెంజ�
Sanjay Dutt | సాధారణంగా హీరోలంటే అభిమానులు పడి చస్తారు. ఎప్పుడెప్పుడు వారిని దగ్గరగా చూసి, ఒక్క సెల్ఫీ అయినా తీసుకోవాలని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. అయితే హీరోలు సీరియస్గా ఉన్నా, చీవాట్లు పెట్టినా, సె
వైద్యరంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం క్రమంగా పెరుగుతున్నది. దీని సాయంతో వ్యక్తు ల బయోలాజికల్ ఏజ్తోపాటు క్యాన్స ర్ రోగుల జీవిత కాలం ఎంత ఉన్నదో తెలుసుకోవచ్చని అమెరికాకు చెందిన ‘మాస్ జనరల్ బ్రిగమ
సోషల్ మీడియా ఇప్పుడు జీవితంలో భాగమైంది. ఉదయం కాఫీతో సెల్ఫీ నుంచి రాత్రి గుడ్నైట్ ఎమోజీ వరకు అన్నీ ఇక్కడే కనిపిస్తాయి. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, అధికారుల వరకు అందరూ దీన్ని వాడుతున్నారు.
చిన్నాపెద్దా తేడాలేకుండా ఈరోజుల్లో అందరికీ నచ్చిన పదం.. సెల్ఫీ! ఏ ప్రదేశానికి వెళ్లినా, ఎవ్వరిని కలిసినా.. ఒక సెల్ఫీ దిగడం ఇప్పుడు సాధారణమై పోయింది. దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం.. లైక్లు, కామెం
Omar Abdullah: ఒమర్ అబ్దుల్లా రెండు స్థానాల నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బుద్గామ్, గందేర్బల్ నుంచి ఆయన పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఇవాళ ఉదయం ఒమర్ అబ్దుల్లా ఓ ట్వీట్ చేశారు. దాంట్లో ఆయన ఫోట�
సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. రైలు బోగీ ఎక్కి సెల్ఫీ దిగుతుండగా విద్యుత్తు హై టెన్షన్ వైర్లు తగిలి షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు.
నల్లగొండ జిల్లా వేములపల్లి సమీపంలో శుక్రవారం భర్త, తమ్ముడు, కూతురుతో కలిసి కారులో హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ మహిళ నాగార్జునసాగర్ ఎడమ కాల్వను చూసి ఆగింది.
ఏపీలోని విజయవాడ రూరల్ మండలం పాతపాడులో ఐదుగురు స్నేహితులు మద్యం సేవించి చేపల చెరువు వద్దకు వెళ్లారు. నాటుపడవ ఎకి సెల్ఫీలు దిగుతుండగా అదుపుతప్పి బోల్తాపడింది.