నల్లగొండ జిల్లా వేములపల్లి సమీపంలో శుక్రవారం భర్త, తమ్ముడు, కూతురుతో కలిసి కారులో హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ మహిళ నాగార్జునసాగర్ ఎడమ కాల్వను చూసి ఆగింది.
ఏపీలోని విజయవాడ రూరల్ మండలం పాతపాడులో ఐదుగురు స్నేహితులు మద్యం సేవించి చేపల చెరువు వద్దకు వెళ్లారు. నాటుపడవ ఎకి సెల్ఫీలు దిగుతుండగా అదుపుతప్పి బోల్తాపడింది.
Woman Falls Into Gorge | ఒక మహిళ తన మొబైల్ ఫోన్లో సెల్పీ తీసుకుంటా జారి లోయలో పడింది. రక్షించమని కేకలు వేసింది. గమనించిన స్థానికులు హోంగార్డు సహాయంతో ఆ మహిళను కాపాడారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
AP News | అనకాపల్లి జిల్లా విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారి ముగ్గురు ముగ్గురు మహిళలు సముద్రంలో కొట్టుకుపోయారు. వీరిలో ఒకరు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఓ సందర్శకుడు సెల్ఫీ మోజులో జూపార్కులోని సింహం ఎన్క్లోజర్లోకి వెళ్లి దాని పంజాకు బలయ్యాడు. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి నగర శివారులోని ఎస్వీ జూపార్క్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
Locals Capture Crocodile | భక్తులు పవిత్ర స్నానం ఆచరించే గంగా ఘాట్లో మొసలి కనిపించింది. దీంతో ఆ ఘాట్లోకి దిగేందుకు భక్తులు భయపడ్డారు. చివరకు మత్య్సకారులు ఆ మొసలిని బంధించారు. అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లి దానికి పూజలు చే�
Nana Patekar | సెల్ఫీ (Selfie) కోసం వచ్చిన ఓ అభిమానిపై చేయి చేసుకొని తీవ్ర విమర్శలపాలవుతున్నారు బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ (Nana Patekar). ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు నటు
Nana Patekar | తమకు ఇష్టమైన నటులు కళ్లముందు కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. వారి వద్దకు వెళ్లి ఫొటోలు, సెల్ఫీలు, షేక్హ్యాండ్స్, ఆటోగ్రాఫ్స్ అంటూ వారి వెంట పడుతుంటారు. అలా సెల్ఫీ (Selfie) కోసం వచ్చిన ఓ అభిమా�
Python Strangulates Drunk Man | మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి మెడలోని కొండచిలువతో పెట్రోల్ బంకు వద్దకు వెళ్లాడు. సెల్ఫీ తీయాలని అక్కడి సిబ్బందిని కోరాడు. అయితే ఆ కొండచిలువ అతడి మెడను చుట్టి గొంతునొక్కడంతో కిందపడిపోయాడు. ఈ �
selfie death | సెల్పీ తీసుకుంటుండగా ఒక యువకుడ్ని రైలు ఢీకొట్టింది. అతడు అక్కడికక్కడే మరణించాడు (selfie death). ఇద్దరు యువకులు తప్పించుకున్నారు. మృతుడ్ని 18 ఏళ్ల వంశీగా పోలీసులు గుర్తించారు.
చెరువు దగ్గర సరదాగా సెల్ఫీలు దిగుతూ ప్రమాదవశాత్తు నీటిలో పడి హైదరాబాద్కు చెందిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన గురువారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామలపల్లి-నెంటూర్ గ్రామాల మధ్య చోట�
selfie | సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన ఫైనాన్షియల్ కంట్రోలర్ జితేంద్ర కుమార్ సైనీ ఆదివారం కేదార్నాథ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ముందు సెల్ఫీ (selfie) తీసుకునేందుకు ఆయన ప్రయత్నించ�