గోదావరిఖని ఆర్సీవోఏ క్లబ్ లో ఆదివారం పెద్దపల్లి జిల్లా స్థాయి కరాటే అండర్- 14, 17 బాలురు, బాలికల విభాగంలో ఎంపిక పోటీలు జరిగాయి. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ ముఖ్యతిథిగా హాజరై ఈ ఎంపిక పోటీల�
బడుగు బలహీన వర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన వారికి, కనీస భద్రత కల్పించే క్రమంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామంటూ, ప్రభుత్వ నేతలు అట్టహాసంగా ప్రకటిస్తున్నా...ఆచరణలో మాత్రం ఇందు�
కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డు ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు మద్రాస్ ఐఐటీ ఆన్లైన్ కంప్యూటర్ కోర్సులకు ఎంపికైనట్లు పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు చాప లక్ష్మీనారాయణ సోమ
వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో జులై 5, 6న ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ఓపెన్ టు అల్ చదరంగ ఎంపిక పోటీలు హనుమకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్నట్లు నిర్వా
పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఈనెల 18న క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఎంఈఓ భూపతి శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలోని ఎమ్మార్సీ భవనంలో మండలంలోని పీడీ, పీఈటీలతో సోమవారం సమావేశం నిర్
ఇందిరమ్మ ఇళ్లు ఎంపిక, రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరగలేదని అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై అనర్హులను ఎంపిక చేయడం జరిగిందని ఆరోపిస్తూ సీపీఐ మండల శాఖ ఆధ్వర్�
యో జాతీయస్థాయి కరాటే పోటీలకు 12 సంవత్సరాల విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుండి కరీంనగర్ జిల్లా జపాన్ కరెక్ట్ అసోసియేషన్ ఇండియన్ చోటో కాన్ కరాటే ఇన్స్టిట్యూట్ కు చెందిన ఎస్. సాయినితిన్ రెడ్డి ఎంపిక అయ్యాడు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరి కోసం ఎంతో మంది అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్నారని, గ్రామాల్లో అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామసభలో ఎంపిక జరగాల్సి�
అర్హులైన పేదలను ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేయడంలో రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నేతల జోక్యం తగదని, అర్హులను ఎంపిక చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అధికారులపై జిల్లా కలెక్ట�
State Level Select | ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కోటపల్లి గిరిజన బాలకల ఆశ్రమ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని పారిపెల్లి సుప్రియ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్ తెలిపా�
అసోంలో (Assam) ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకున్న కేసులో 21 మంది ఉన్నతాధికారులపై ప్రభుత్వం వేటు (Suspend) వేసింది చేశారు. 2013/14 సంవత్సరంలో అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APSC) నిర్వహించిన రిక్రూట్మెంట్లో సర్వీస్ కమిషన�
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు 8వ రోజు కొనసాగాయి. సీపీ సత్యనారాయణ పర్యవేక్షణలో కొనసాగుతున్న పరీక్షలకు శుక్రవారం 1288 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 962 మంది హాజరయ్య
సంగారెడ్డి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఎనిమిది రోజులుగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. జిల్లా ఎస్పీ రమణకుమార్ స్వయంగా దేహదారుఢ్య ప�