Passenger Complaints | రెండు ఆర్థిక సంవత్సరాల్లో రైల్వేకు 61 లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయి. రైళ్ల భద్రత, శుభ్రత, విద్యుత్ వైఫల్యాలపై ప్రయాణికులు ఎక్కువగా ఫిర్యాదు చేశారు.
Pawan Kalyan | హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పవర్స్టార్ పవన్ కల్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఓజీ’ (OG) ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. వర్షం కురిసినా అభిమానుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు. వేలాది మందితో స్టేడియ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఊర పండుగకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా చౌరస్తా వద్ద నుండి మొదలయ్యే గ్రామదేవతల ఊరేగింపు (శోభాయాత్ర) ప్రశాంత
మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లా తీరంలో భారత నౌకాదళ రాడార్ సముద్రంలో ఒక అనుమానాస్పద నౌకను గుర్తించింది. అది పాకిస్థాన్ నౌక అయి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ప్రయాణ ప్రాంగణంగా పేరుగాంచిన కరీంనగర్ బస్టేషన్ భద్రత డొల్లగా మారింది. అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపులేమితో కొంతకాలంగా దొంగతనాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.
బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య పర్యవేక్షించారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ఈద్గాలు, మసీదు ల వద్ద �
Taj Mahal: పాలరాతి కట్టడం తాజ్మహల్ వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తాజ్ పరిసరాల్లో ఎటువంటి డ్రోన్లను రానివ్వకుండా యంటీ డ్రోన్ వ్యవస్థ అడ్డుకుంటుంది.
శాంతి భద్రతల విషయంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. గురువారం రామగుండం కమిషనరేట్లో నెలవారీ సమీక్
Amber Kishore Jha | శాంతి భద్రతల విషయంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఆంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు.
జాతీయ పక్షికి భద్రత కరువైంది. జిల్లా కేంద్రంలోని పూలాంగ్ వాగు ఆవాసంగా కుప్పలు తెప్పలుగా సంచరించేవి. ప్రస్తుతం వాగును ఆనుకొని నిర్మాణాలు చేపట్టడంతో నెమళ్లు ఆగమాగమవుతున్నాయి.
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు ఎల్లప్పుడూ సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సులభతరమైన పోలీసింగ్ అందించడంలో భాగంగా నగరంలో 72వ పోలీస్ స్టేషన్గా టోలిచౌకి పోలీస్ స్టేషన్న
రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం రాజ్భవన్లో భద్రత ప్రశ్నార్థంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజ్భవన్లో ప్రవేశించాలంటే మూడంచెల భద్రతను దాటుకొని కార్యాలయం ఉన్నతాధికారులు, సెక్యూరిటీ అధిక�