బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి,ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు బుల్లెట్ఫ్రూఫ్ వాహన భద్రతను వెనకి తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రాణాలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు.
మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనకు కల్పించిన భద్రతను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆయనకున్న ‘వై’ క్యాటగిరీని ‘ఎక�
NEET UG 2026 : దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూసిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ ఆదివారం (జూన్ 21) ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది వరకు అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు
NEET UG 2026 :ఆదివారం, జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పరీక్షకు ఒక రోజు ముందు.. అంటే శనివారం దేశవ్యాప్తంగా మాక్డ్రిల్ నిర్వహించేందుకు సిద్ధమైంది ఎన్టీయే. పరీక్ష ఎలాంటి అవాంఛనీయ ఘ
Sourav Ganguly: సౌరవ్ గంగూలీ భద్రతను తగ్గించారు. బెంగాల్ కొత్త సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నది. జెడ్ క్యాటగిరీ నుంచి వై కేటగిరీకి భద్రతను తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గంగూలీకి జెడ్ కేట
Mayawati | ఉత్తరప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేతలకు భంగపాటు ఎదురైంది. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతిని కలిసేందుకు ఆమె నివాసానికి వెళ్లారు. అయితే అపాయింట్మెంట్ లేకుండా వెళ్లడంతో సెక్యూరిటీ స�
బ్యాంకులలో భద్రత చర్యలు చేపట్టాలని, సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని మంథని సీఐ బొల్లపల్లి రాజు గౌడ్ బ్యాంకు అధికారులకు సూచించారు. రామగిరి మండలంలోని పలు బ్యాంకులను రామగిరి ఎస్సై తాడవేని శ్రీన�
Mosquito Net | కొన్ని ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తూ నగరవాసులకు కంటి మీద కనుకు లేకుండా పోతుంది. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దోమ తెరను కప్పుకుని మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లో పరిస్థ�
Kashmiri Pandits | జమ్ముకశ్మీర్లోని మైనారిటీలైన కశ్మీరీ పండిట్లను బెదిరిస్తూ పోస్టర్లు వెలిశాయి. వారిపై దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తమకు భద్రత కల్పించాలని కశ్మీరీ పండిట్లు డిమాండ్�
పాకిస్థాన్కు చెందిన లష్కరే తాయిబా ఢిల్లీలోని రద్దీగా ఉండే ప్రార్థనా మందిరాలు, చారిత్రక ప్రదేశాలపై ఉగ్ర దాడి చేసేందుకు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించార
Puri Jagannath Temple : పూరి జగన్నాథ్ ఆలయాన్ని పేల్చివేస్తామని సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో ఇవాళ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆన్లైన్ పోస్టు ఆధారంగా ఓ వ్యక్తిని పో
Tej Pratap Yadav | బీహార్కు చెందిన జనశక్తి జనతాదళ్ (జేజేడీ) చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ బహిష్కరించిన నేత నుంచి తనకు హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. తనకు భద్రత పెంచాలని ప్రభు�