ప్రయాణికుల సౌకర్యం కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని పదో నంబర్ ప్లాట్ఫామ్ పై అత్యవసర ఉచిత వైద్య సేవల కేంద్రాన్ని రైల్వే అధికారులు ప్రారంభించారు.
Hyderabad | ఈ నెల 8న నగరానికి ప్రధాని నరేంద్రమోదీ వస్తుండటంతో సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులను వచ్చే నెల 8న ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. అదేరోజు సికింద్రాబాద్- తిరుపతికి రెండో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించే�
Minister KTR | హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్( secunderabad railway station )వద్ద రాత్రి సమయంలో మహిళలకు సురక్షితమైన రవాణాను(ఆటో లేదా క్యాబ్) ఏర్పాటు చేయాలని కోరుతూ హర్షిత అనే ఓ నెటిజన్ రాష్ట్ర ఐటీ, పరిశ్ర�
ప్రపంచ స్థాయి ప్రమాణాలు, హైటెక్ హంగులు, ఆధునిక వసతులు, ఆకర్షణీయమైన రూపురేఖలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు ఊపందుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్
నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరి మరోసారి బయటపడింది. గుజరాత్లోని అహ్మదాబాద్, న్యూ ఢిల్లీ, ముంబై రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలో గురువా �
Secunderabad | దసరా పండుగ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. అయితే సికింద్రాబాద్ నుంచి తిరుపతి, యశ్వంత్పూర్ స్టేషన్ల మధ్య పది ప�
Secunderabad Railway Station | సికింద్రాబాద్ - సుబేదార్గంజ్, నాందేడ్ - తిరుపతి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 24 నుంచి �
అకాడమీలు మూతపడుతాయనే విధ్వంసానికి కుట్ర: రైల్వే ఎస్పీ అనూరాధ వెల్లడి ప్రధాన నిందితుడు సహా నలుగురి అరెస్టు 14 రోజుల రిమాండ్ విధించిన రైల్వే కోర్టు మారేడ్పల్లి, జూన్ 25: అగ్నిపథ్ అమలైతే డిఫెన్స్ అకాడమీ�
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే ఘటనపై రైల్వే ఎస్పీ అనురాధ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా రైల్వేస్టేషన్పై యువకులు దాడికి పాల్పడ్డారని, ఇందులో 46 మందిని ఆధారాలతో సహా అరెస
మోదీ తప్పుడు నిర్ణయాలతోనే ఈ దుస్థితి ప్రజాగాయకుడు గద్దర్ విమర్శ వీణవంక, జూన్ 18: అగ్నిపథ్ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అల్లర్లు, ఆయా రాష్ర్టాల్లో జరుగుతున్న పరిస్థితులను చూస్తే భ�
Secunderabad | ఆర్మీ అభ్యర్థుల ఆందోళనతో రణరంగమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. స్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే నిన్నటి ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్య
హైదరాబాద్ : ఆర్మీ ఉద్యోగార్థులు చేపట్టిన ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రూ. 7 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ గుప్తా స్పష్టం చేశారు. ఐద�