నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరి మరోసారి బయటపడింది. గుజరాత్లోని అహ్మదాబాద్, న్యూ ఢిల్లీ, ముంబై రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలో గురువా �
Secunderabad | దసరా పండుగ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. అయితే సికింద్రాబాద్ నుంచి తిరుపతి, యశ్వంత్పూర్ స్టేషన్ల మధ్య పది ప�
Secunderabad Railway Station | సికింద్రాబాద్ - సుబేదార్గంజ్, నాందేడ్ - తిరుపతి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 24 నుంచి �
అకాడమీలు మూతపడుతాయనే విధ్వంసానికి కుట్ర: రైల్వే ఎస్పీ అనూరాధ వెల్లడి ప్రధాన నిందితుడు సహా నలుగురి అరెస్టు 14 రోజుల రిమాండ్ విధించిన రైల్వే కోర్టు మారేడ్పల్లి, జూన్ 25: అగ్నిపథ్ అమలైతే డిఫెన్స్ అకాడమీ�
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే ఘటనపై రైల్వే ఎస్పీ అనురాధ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా రైల్వేస్టేషన్పై యువకులు దాడికి పాల్పడ్డారని, ఇందులో 46 మందిని ఆధారాలతో సహా అరెస
మోదీ తప్పుడు నిర్ణయాలతోనే ఈ దుస్థితి ప్రజాగాయకుడు గద్దర్ విమర్శ వీణవంక, జూన్ 18: అగ్నిపథ్ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అల్లర్లు, ఆయా రాష్ర్టాల్లో జరుగుతున్న పరిస్థితులను చూస్తే భ�
Secunderabad | ఆర్మీ అభ్యర్థుల ఆందోళనతో రణరంగమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. స్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే నిన్నటి ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్య
హైదరాబాద్ : ఆర్మీ ఉద్యోగార్థులు చేపట్టిన ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రూ. 7 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ గుప్తా స్పష్టం చేశారు. ఐద�
ఆర్మీలో పనిచేస్తున్న అక్కనుంచి ప్రేరణపొందాడు. ఆర్మీలో చేరి దేశసేవ చేయాలని పరితపించాడు. ఇందుకోసం నిత్యం శ్రమించాడు. రెండుసార్లు ఆర్మీ రిక్రూట్మెంట్కు హాజరై, చిన్నకారణంతో రిజెక్ట్ అయ్యాడు
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్మీ ఉద్యోగార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఆర్మీ అధికారులతో చర్చలకు 10 మంది రావాలని వారిని పోలీసులు కోర�
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో ఓ విద్యార్థి మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తు
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రైల్వే అధికారులు ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైళ్ల వివరాల కోసం అధికారులను సంప్రదించాల్స
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం ఆర్పీఎఫ్ జరిపిన కాల్పుల్లో వరంగల్ యువకుడు మృతిచెందాడు. అతడిని ఖానాపురం మండలం దబీర్పేటకు చెందిన రాకేశ్గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు
మారేడ్పల్లి : రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రయాణికుల వద్ద బంగారు ఆభరణాలు చోరీ చేసి తప్పించుకొని తిరుగ�