ఆర్మీలో పనిచేస్తున్న అక్కనుంచి ప్రేరణపొందాడు. ఆర్మీలో చేరి దేశసేవ చేయాలని పరితపించాడు. ఇందుకోసం నిత్యం శ్రమించాడు. రెండుసార్లు ఆర్మీ రిక్రూట్మెంట్కు హాజరై, చిన్నకారణంతో రిజెక్ట్ అయ్యాడు
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్మీ ఉద్యోగార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఆర్మీ అధికారులతో చర్చలకు 10 మంది రావాలని వారిని పోలీసులు కోర�
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో ఓ విద్యార్థి మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తు
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రైల్వే అధికారులు ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైళ్ల వివరాల కోసం అధికారులను సంప్రదించాల్స
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం ఆర్పీఎఫ్ జరిపిన కాల్పుల్లో వరంగల్ యువకుడు మృతిచెందాడు. అతడిని ఖానాపురం మండలం దబీర్పేటకు చెందిన రాకేశ్గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు
మారేడ్పల్లి : రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రయాణికుల వద్ద బంగారు ఆభరణాలు చోరీ చేసి తప్పించుకొని తిరుగ�
హైదరాబాద్ : రెండు రోజుల క్రితం శబరి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే శబరి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు కాల్ చేసిన మిరాజ్ను రైల్వే పోలీసులు అరెస్టు చేశా�
హైదరాబాద్ : శబరి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. శబరి ఎక్స్ప్రెస్లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో
ప్రధాని మోదీ మాటలకు, చేతలకు ఎక్కడా పొంతనే ఉండదు. రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్టుల్లా మార్చేస్తానని చెప్పి ఎనిమిదేండ్లయింది. ఇప్పుటికీ దేశంలోని మెజారిటీ రైల్వే స్టేషన్లు బర్ల కొట్టాలకంటే దరిద్రంగా దర్శ�
సికింద్రాబాద్ ర్వైల్వే స్టేషన్ సుందరీకరణలోభాగంగా 'ఐ లవ్ సికింద్రాబాద్' అనే సెల్పీ పాయింట్ను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్ 10 వద్ద దీన్ని దక్షిణమధ్య రైల్వే ఏర్పాటు చేస�
సికింద్రాబాద్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని బెదిరించి నగలు కాజేసిన నిందితుడిని బేగంపేట్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నార్త్ జోన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ చందనా దీప
హైదరాబాద్ : విశ్వనగరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం సికిం
మారేడ్పల్లి : అప్పుల బాధ తట్టుకోలేక దంపతులిద్దరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఇన్స్పెక్టర్ ఎం. శ్రీను తెలిపిన వివరాల ప్