హైదరాబాద్ : రెండు రోజుల క్రితం శబరి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే శబరి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు కాల్ చేసిన మిరాజ్ను రైల్వే పోలీసులు అరెస్టు చేశా�
హైదరాబాద్ : శబరి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. శబరి ఎక్స్ప్రెస్లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో
ప్రధాని మోదీ మాటలకు, చేతలకు ఎక్కడా పొంతనే ఉండదు. రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్టుల్లా మార్చేస్తానని చెప్పి ఎనిమిదేండ్లయింది. ఇప్పుటికీ దేశంలోని మెజారిటీ రైల్వే స్టేషన్లు బర్ల కొట్టాలకంటే దరిద్రంగా దర్శ�
సికింద్రాబాద్ ర్వైల్వే స్టేషన్ సుందరీకరణలోభాగంగా 'ఐ లవ్ సికింద్రాబాద్' అనే సెల్పీ పాయింట్ను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్ 10 వద్ద దీన్ని దక్షిణమధ్య రైల్వే ఏర్పాటు చేస�
సికింద్రాబాద్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని బెదిరించి నగలు కాజేసిన నిందితుడిని బేగంపేట్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నార్త్ జోన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ చందనా దీప
హైదరాబాద్ : విశ్వనగరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం సికిం
మారేడ్పల్లి : అప్పుల బాధ తట్టుకోలేక దంపతులిద్దరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఇన్స్పెక్టర్ ఎం. శ్రీను తెలిపిన వివరాల ప్
మారేడ్పల్లి : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్లోని 4వ నంబర్ ఫ్లాట్ఫాంపై గుర్తు తెలియని వృద్ధురాలు అనారోగ్యం�
మారేడ్పల్లి : రైళ్లల్లో, రైల్వే స్టేషన్లలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి ఐ ఫోన్ -13 ప్రో మాక్స్
మారేడ్పల్లి : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం నెంబర్ 1లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రైల్వే స్టేషన్ ప్లాట్
మారేడ్పల్లి : రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…బుధవారం ఉదయం గౌడవల్లి-గ�
రద్దీగా జూబ్లీబస్టాండ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికుల సేవలో 400 మంది సిబ్బంది ఆరు హెల్ప్ డెస్క్ల ఏర్పాటు మారేడ్పల్లి, జనవరి 11: సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్ జూబ్లీబస్టాండ్లో �
Railway | సంక్రాంతి సందర్భంగా రైల్వే ప్లాట్ఫాం టికెట్ల ధరలను పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ పండుగ వల్ల రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ బాగా పెరుగుతోందని, వారికి తోడుగా వచ్చే బంధువ
మారేడ్పల్లి : రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివ�