క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డుల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు తొలి స్థానాన్ని సంపాదించుకుంది. పరిశుద్ధత, పచ్చదనం, చెత్త సేకరణ, మరెన్నో పర్యావరణ సంబంధ విషయాల్లో కంటోన్మెంట్ బోర్డుకు మంచి గుర్తిం�
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డుల్లో తెలంగాణకు తీవ్ర నిరాశ ఎదురైంది. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అవార్డుల్లో సింహభాగం తెలంగాణకే దక్కాయి. కానీ, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో రెండంటే రెండు అవార్డులకే పరిమతమ�
కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో ఎట్టకేలకు చర్యలు మొదలయ్యాయి. ఈ మేరకు పలువురు కంటోన్మెంట్ అధికారులు సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీలో విలీనానికి మార్గం సుగమమైంది. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేసిన కృషికి ఫలితం దక్కింది.
GHMC | సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని త్వరలోనే జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు రక్షణశాఖ ఎట్టకేలకు సుముఖత వ్యక్తం చేసింది. విలీన ప్రక్రియ వేగవంతమైందని, జీహెచ్ఎంసీలో విలీనం చేయడం లాంఛనమేనని లోక్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో గుడ్డి దర్బార్ కొనసాగుతున్నది. ప్రజల సమస్యల్ని పరిష్కరించకపోగా, శాశ్వతంగా వారిని నిత్య నరకంలోకి నెట్టేందుకు బోర్డు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
మారేడ్పల్లి : కంటోన్మెంట్ నాలుగవ వార్డు భూలక్ష్మి ఆలయం వద్ద సీడీపీ నిధుల నుంచి హెచ్టీ కరెంటు లైన్ షిప్టింగ్ పనులను సోమవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న, మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర
సికింద్రాబాద్ : కంటోన్మెంట్లో ఒమిక్రాన్ కలకలం రేపింది. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీ ఫార్మసీ చదువుతున్న 27 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ నిర్దారణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే యువకుడు చిరునామా
కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై పట్టనట్టు వ్యవహరిస్తున్న బీజేపీ 21 రోడ్లు మూసేస్తే ఎట్లా.. ? లక్షల మంది ఇబ్బంది పడుతున్నరు ఆర్మీ ఆంక్షలతో నిత్యం నరకం చూస్తున్నం మంత్రి కిషన్రెడ్డి తెరిపించలేరా?..బీజేపీపై భగ
డివిజన్లో పది శాతం నిధులతోనే సరి చార్జీలు రప్పించే దమ్ము బోర్డుకు, కాషాయ నేతలకు ఉందా?ఎమ్మెల్యే సాయన్న వేడిగా సాగిన బోర్డు సమావేశం తీర్మానాలను ఆమోదించిన బోర్డు సికింద్రాబాద్, డిసెంబర్ 17: సీడీపీ నిధుల్�
సికింద్రాబాద్, డిసెంబర్ 10: వీధి వ్యాపారులకు వెసులుబాటు కల్పించే విధంగా చొరవ తీసుకోవాలని బోర్డు అధికారులకు ఎమ్మెల్యే సాయన్న సూచించారు. శుక్రవారం కంటోన్మెంట్ మూడో వార్డు పరిధిలోని బాలంరాయి కమాన్ వద్�
సికింద్రాబాద్, డిసెంబర్ 7: రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన కంటోన్మెంట్ల్లో త్వరలో కీలక మార్పులు చోటు చేసుకోనే అవకాశం కనిపిస్తుంది. మిలటరీ ఆధిపత్యంలో పరిపాలన సాగే కంటోన్మెంట్లలో మొట్టమొదటిసారిగ
సికింద్రాబాద్, నవంబర్ 29: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో సివిలియన్ నామినేటెడ్ సభ్యుడిగా నియమితులైన జే రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం బోర్డు కార్యాలయంలో వేరీడ్ బోర్డు సభ్యులుగా కొన�
సికింద్రాబాద్, నవంబర్ 6: 2022 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారి పేర్లను ఓటరు జాబితాలో చేర్చడంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని కంటోన్మెంట్ బోర్డు సీఈవో అజిత్రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం బోర్డు కార్యా�
సికింద్రాబాద్, నవంబర్ 5: ఎట్టకేలకు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్రెడ్డి మెట్టు దిగారు. అధికార పార్టీ టీఆర్ఎస్కు సమాచారం ఇవ్వకుండానే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ-2022లో భాగంగా పలు రాజకీయ పార్టీల ప్రతిని�