సికింద్రాబాద్, నవంబర్ 3: కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, అధికారులు చేస్తున్న పనులకు పొంతన లేకుండా పోతున్నాయి. నిర్ణయాలు తొలుతగా తీసుకోవడం ఆ తరువాత వాటిని సమీక్షించుకోవడ�
సికింద్రాబాద్, అక్టోబర్ 21: ఆజాద్ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ నెల 24న కంటోన్మెంట్లో 4కే మారథాన్ రన్ను నిర్వహిస్తున్నట్లు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం బోర్డ�
సికింద్రాబాద్, అక్టోబర్ 18: కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న నేతృత్వంలో నియోజకవర్గానికి చెందిన బోర్డు మాజీ సభ్యులతో పాటు నూతనంగా ఎన్నికైన పార్టీ వార్డు అధ్యక్షులతో మంగళవారం ప్రగతిభవన్లో టీఆర్ఎస్ పార
నిత్యం అధ్వానంగా దర్శనమిచ్చే ప్రాంతాలు అభివృద్ధికి నోచుకున్నాయి. ఇంటింటికీ నీళ్ల డబ్బాలు అందించే నాటి నుంచి నేడు ఇంటి ముందరే కుళాయిలు తిప్పుకునే పరిస్థితి నెలకొంది. అడుగుకో గుంతతో ఇబ్బందులు పడ్డ బస్తీ
దేశంలోని పలు బోర్డులకు నామినేటెడ్ సభ్యుల ఎంపిక త్వరలో సికింద్రాబాద్ కంటోన్మెంట్కు నామినేటెడ్ సభ్యుడి ఎన్నిక సికింద్రాబాద్, అక్టోబర్ 6: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు ఇప్పట్లో ఎన్నికలు వచ�
137మిలియన్ లీటర్ల రిజర్వాయర్లు 2,093 కిలోమీటర్ల పైప్లైన్ల నిర్మాణం 2,00,000 ఇవ్వాల్సిన నీటి కనెక్షన్లు 1,50,000 స్థిరీకరించేవి 20 లక్షల జనాభాకు లబ్ధి తాగునీటికి 1,200 కోట్లు మురుగునీటి శుద్ధికి3,866 కోట్లు జీవోలు విడుదల చే
అభివృద్ధి పరుగులు పెడుతుందని ముక్తకంఠం రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలవుతాయని ఆశాభావం రహదారుల మూసివేతతో తరచూ ఆటంకాలు ఫ్లైఓవర్లు, స్కైవేల నిర్మాణానికి మార్గం సుగమం రక్షణశాఖ నిబంధనల సమస్యకు శాశ్వత విముక్త�
రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నెట్టుకొస్తున్న బోర్డు కంటోన్మెంట్పై.. కేంద్ర ప్రభుత్వంశీతకన్ను విన్నపాలు వినరు.. బకాయిలు చెల్లించరు.! సహకరించాల్సిన సమయంలో చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం బోర్డుకు రావాల్స�
తొలిగించిన ఓట్లను పునరుద్ధరించాలి సర్వీస్ చార్జీలతో పాటు పెండింగ్ నిధులు విడుదల అయ్యేలా చూడాలి బీ3, బీ4 స్థలాల్లో నివసిస్తున్న వారికే పట్టాలు ఇవ్వాలి డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్కు విన్నవించ
సమస్యలను ఏకరువు పెట్టేందుకు ప్రజాప్రతినిధులు సన్నద్ధం రోడ్ల మూసివేతపై స్పష్టత ఇచ్చేనా…! నేడు కంటోన్మెంట్కు డిఫెన్స్ పార్లమెంటరీ కమిటీ రాక కంటోన్మెంట్, ఆగస్టు 25: ఎన్నో ఏండ్లుగా సమస్యలతో సతమతమవుతున్�
కంటోన్మెంట్, ఆగస్టు 21: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ ఎంసీలో విలీనం చేసే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నెల 26వ తేదీన కంటోన్మెంట్ బోర్డును డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ బృందం సందర్శించనున
అలా చేస్తే ప్రజలకు ఇబ్బందులు కలుగవా..! తిరుమలగిరి డంపింగ్ యార్డును తరలించండి బోర్డుకు రావాల్సిన బకాయిలు ఇప్పించండి బీ3, బీ4 స్థలాల్లో నివసిస్తున్న వారికి పట్టాలివ్వండి కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్రె
కంటోన్మెంట్, ఆగస్టు 11: బోర్డు పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల ఊసేలేదు. సివిలియన్ నామినేటెడ్ సభ్యుడి స్థానం ఖాళీగా ఉన్నా న్యాయస్థానాల తీర్పులను సైతం కంటోన్మెంట్ బోర్డు అధికారులు తుంగలో తొక్కుతున్నార�
బొల్లారం, ఆగస్టు 7 : బంగారు తెలంగాణలో భాగంగా రాష్ర్టాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న విజ్ఞిప్తి చేశారు. శనివార
ఈ నెల 28న గృహ ప్రవేశాలు రసూల్పురాలో డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తి 168 ఇండ్ల ప్రారంభోత్సవానికి సిద్ధం కంటోన్మెంట్, జూలై 17: పేదల చిరకాల వాంఛ సొంత గూడు.. మనదంటూ ఒక ఇల్లు ఉంటే ఎలాగైనా బతుకొచ్చనే ధీమా.. పొద్దంతా క�