డిపార్ట్మెంటల్ సీబీటీ పరీక్షల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద డిసెంబరు 2నుంచి బీఎన్ఎస్ 163సెక్షన్(144సెక్షన్) విధిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవిన
Hyderabad | మియాపూర్లోని హెచ్ఎండీఏ భూముల ఆక్రమణకు జనం యత్నించిన నేపథ్యంలో దీప్తిశ్రీనగర్లో పోలీసులు భారీగా మోహరించారు. మదీనాగూడలోని సర్వే నంబర్.100, 101లో ఉన్న స్థలంలో ఇళ్లు లేదా పట్టాలు ఇవ్వాలని ఆక్రమణదారుల�
Farmers Movement | రైతు సంఘాల కవాతు నేపథ్యంలో హర్యానా పోలీసులు అభేద్యమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పంజాబ్ సరిహద్దుల్లో మూడంచెల పోలీసు భద్రతా ఏర్పాటు చేశారు. మొదట బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), ఆ తర్వాత ఆర్ఏఎఫ్, మూ�
Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ చెన్నై తీరానికి చేరుకున్నది. దీంతో తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చరిలోని తీర ప్రాంతంలో 144వ సెక్షన్ను విధించారు. రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు తీరం వెంట నిషేధం విధి�
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు వచ్చే నెల 3వ తేదీ నుంచి మొదలుకావడంతో.. రిటర్నింగ్ ఆఫీసర్స్ కార్యాలయాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు.
సంగారెడ్డి జిల్లాలో జూలై 1న జరగనున్న గ్రూప్-4 పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో గ్రూప్-4 పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల�
ఉమేశ్పాల్ హత్యకేసు నిందితుడు, గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ హత్య నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh) ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ (144 section) విధించింది.
శ్రీరామనవమి (Sri Rama Navami) గడిచి రెండు రోజులైనా పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమనగలేదు. నవమిరోజున మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్, బీహార్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో బీహార్ (Bihar), పశ్చిమ�
హైదరాబాద్ : రాచకొండ పరిధిలో ఈ నెల 30, 31 తేదీల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు. ఎంసెట్ పరీక్షల దృష్ట్యా 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంసెట్తో పాటు పదో తరగతి, ఇంటర్మీ�
లక్నో: ఉత్తరప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. పదుల సంఖ్యలో విద్యార్థులు కూడా వైరస్ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో ఘజియ�
నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ పట్టణంలో 144 సెక్షన్ కొనసాగుతున్నది. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేవారకు144 సెక్షన్ కొనసాగనున్నది. సున్నిత ప్రాంతాలలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. వివాదానికి కారణమైన విగ్ర�
నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పట్టణ వాసులు గుమిగూడకుండ పోలీసులు చర్యలు చేపట్టారు. ఉద్రిక్త పరిస్�