Supreme Court: అదానీ గ్రూపుపై సెబీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ రిపోర్టును ఆగస్టు 14వ తేదీన సమర్పించాలని సుప్రీంకోర్టు తెలిపింది. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ నర్సింహ, పర్దివాలాలతో కూడిన ధర్మా
చిన్న ఇన్వెస్టర్లకు రియల్ ఎస్టేట్ ఆస్తుల్ని చిన్న చిన్న భాగాలుగా ఆన్లైన్లో ఆఫర్ చేస్తున్న ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్స్ (ఎఫ్వోపీలు)ను తన నియంత్రణ పరిధిలోకి తీసుకురానుంది. చిన్న ఇన్వెస్�
Adani Group | అదానీ గ్రూప్లో అవకతవకల ఉదంతంపై దర్యాప్తు చేపడుతున్న సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) సోమవారం సుప్రీంకోర్టులో కీలక అఫిడవిట్ సమర్పించింది. 2016 నుంచి తాము అదానీ గ్రూప్ కంపెన�
అదానీ గ్రూప్ అవకతవకలపై అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ దర్యాప్తును పూర్తిచేసేందుకు మరో మూడు నెలల గడువు ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు సూచనాప్రాయంగా తె
Hindenburg | తమను, తమ ప్రభుత్వాన్ని, తమ సన్నిహితులను విమర్శించిన లేదా ప్రశ్నించిన వారిపై దాడులు లేదా వేధింపులకు పాల్పడటం కేంద్రంలోని బీజేపీకి నిత్యకృత్యంగా మారింది. 2002 గుజరాత్ అల్లర్ల ఘటనలో ప్రధాని నరేంద్ర మోద
అదానీ గ్రూపు షేర్లలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై నిగ్గు తేల్చడానికి రంగంలోకి దిగిన స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి మరింత సమయం కావాలని కోరుతున్నది.
‘గౌతమ్ అదానీ ఎఫ్పీవోలో పాల్గొన్నదెవరో మాకు తెలియదు. ఆ పబ్లిక్ ఇష్యూ సబ్స్కైబర్ల సమాచారం మా వద్ద లేదు’ ఇది.. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన ఓ ప్రశ్నకు భారత క్యాపిటల్ మార్కెట్ నియంత్రిత సంస్థ �
స్టాక్ బ్రోకర్ల ద్వారా జరిగే మోసాలను గుర్తించేందుకు, వాటికి అడ్డుకట్ట వేసేందుకు త్వరలో మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ఓ పటిష్ట వ్యవస్థను తీసుకురానున్నది. ఈ మేరకు స్టాక్ బ్రోకర్ల రెగ్యులేషన్స్కు సవర�
Mutual Funds | ఈ నెలాఖరులోగా మ్యూచువల్ ఫండ్స్ ఖాతాదారులు తమ నామినీలను తప్పనిసరిగా ఎంచుకోవాలని సెబీ తేల్చేసింది. అందుకు వారికి అన్ని వసతులు కల్పిచాలని సంబంధిత మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు సూచించింది.
దేశాని 14వ ప్రధానిగా నరేంద్ర మోదీ 2014 నుంచి పనిచేస్తున్నారు. కానీ ఆయన అదానీ అనే ఓ వ్యక్తి శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఇది గత ఎనిమిదేండ్లలో చాలాసార్లు రుజువైంది. 2021లో అదానీ సంపద రూ.5,05,900 కోట్లు. 2022లో ర�
Tata Technologies IPO | టాటా సన్స్ 19 ఏండ్ల తర్వాత మరో సంస్థ టాటా టెక్నాలజీస్ను ఐపీవోకు తీసుకొస్తున్నది. 2004లో టీసీఎస్ తర్వాత ఐపీవోకు వస్తున్న టాటా సన్స్ అనుబంధ టాటా టెక్నాలజీస్ సంస్థ మొదటిది.
Adani | అదానీ గ్రూప్ వివాదంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తీరుపై రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ రఘరామ రాజన్ విరుచుకుపడ్డారు. అదానీ గ్రూప్ షేర్లలో భారీగా పెట్టుబడి చేసిన నాలుగు మారిషస్ ఫండ్స్ యజమానుల్