జేసీ బ్రదర్స్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దుస్తులను విక్రయిస్తున్న మర్రి రిటైల్స్ స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకోగా..శ�
స్టాక్ ఎక్సేంజ్ల ద్వారా షేర్ బైబ్యాక్లను క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ మళ్లీ పరిచయం చేసింది. ఆగస్టు 1 నుంచి ఓపెన్ మార్కెట్లో కంపెనీలు తమ షేర్లను తిరిగి కొనుగోలు చేసుకోవడానికి అనుమతిని
దేశీయ స్టాక్ మార్కెట్లోకి మరో ఐదు సంస్థలు అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఓయో అనుబంధ సంస్థయైన ప్రిస్మ్, వార్బర్గ్ పింకస్కు చెందిన తృహోమ్ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ డెవలపర్ వీగాలాండ్ డెవలపర�
అంతర్జాతీయ ట్రావెల్ టెక్ దిగ్గజం ఓయో ఐపీవోకి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ.6,650 కోట్ల నిధుల సేకరణకోసం గతంలో సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకున్నది. ప్రస్తుతం కంపెనీ విలు�
దేశీయ స్టాక్ మార్కెట్లలో మెగా పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధమవుతున్నది. భారతీయ టెలికాం రంగ దిగ్గజం జియో త్వరలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు రాబోతున్నది.
మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ గురువారం మ్యూచువల్ ఫండ్ పథకాల వర్గీకరణలో సవరణలు చేసింది. ఈ క్రమంలోనే లైఫ్ సైకిల్ ఫండ్స్ను పరిచయం చేసింది. అలాగే సొల్యూషన్ ఓరియెంటెడ్ స్కీముల కేటగిరీని తీసేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లోకి మరో సంస్థ అడుగుపెట్టబోతున్నది. ఫెర్టిలిటీ సేవల సంస్థ గౌడియం ఐవీఎఫ్ అండ్ మహిళా హెల్త్ లిమిటెడ్..ఐపీవో ప్రతిపాదనకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
ఆర్థిక వ్యవస్థకు కృత్రిమ మేధస్సు (ఏఐ)తో ప్రమాదమేనని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే అన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏఐతో నిఘాను పటిష్టం చ�