మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ గురువారం మ్యూచువల్ ఫండ్ పథకాల వర్గీకరణలో సవరణలు చేసింది. ఈ క్రమంలోనే లైఫ్ సైకిల్ ఫండ్స్ను పరిచయం చేసింది. అలాగే సొల్యూషన్ ఓరియెంటెడ్ స్కీముల కేటగిరీని తీసేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లోకి మరో సంస్థ అడుగుపెట్టబోతున్నది. ఫెర్టిలిటీ సేవల సంస్థ గౌడియం ఐవీఎఫ్ అండ్ మహిళా హెల్త్ లిమిటెడ్..ఐపీవో ప్రతిపాదనకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
ఆర్థిక వ్యవస్థకు కృత్రిమ మేధస్సు (ఏఐ)తో ప్రమాదమేనని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే అన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏఐతో నిఘాను పటిష్టం చ�
సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ ఐపీవోకి సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ.425 కోట్ల ఐపీవోలో తాజా షేర్లను జారీ చేయడం ద్వారా రూ.285 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ రూట్లో మరో రూ.140 కోట్ల నిధులను సమీకరించాలని సంస్థ యోచిస్త�
ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ యాప్ ఫోన్పే.. దేశీయ స్టాక్ మార్కెట్లలోకి రాబోతున్నది. క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ నుంచి ఫోన్పే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు ఆమోదం లభించింది. దీంతో త్వర
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు తరచూ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) అని వింటూ ఉంటారు. అయితే కొద్దిమందికే వాటి పాత్ర ఏంటి? అనేది తెలుసు. అసలు ఈ కంపెనీలు తమ దగ్గరకు వచ్చిన నిధులను ఏం చేస్తాయి?
మ్యూచువల్ ఫండ్స్ మాదిరిగానే ఈ హెడ్జ్ ఫండ్స్ కూడా రకరకాల సాధనాల్లో పెట్టుబడులు పెడుతాయి. అయితే ఇవన్నీ ప్రైవేట్గానే నిర్వహించబడుతాయి. అంటే ఇవి రిజిస్టర్డ్ లేదా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ పర్యవేక�
క్విక్ కామర్స్ సేవల సంస్థ జెప్టో..స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది.
స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మరో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నది. కమోడిటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహించడానికి భారీ సంస్కరణలకు సిద్ధమవుతున్నది. ఈ విషయాన్ని సెబీ చైర్మన్ తుహ�
దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి మరో డజన్కు పైగా సంస్థలు సిద్ధమవుతున్నది. వీటి వాటాల విక్రయానికి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఇప్పటికే అనుమతులు మంజూరు చేసింది.
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (రీట్స్)ను ఈక్విటీ సంబంధిత సాధనాలుగా శుక్రవారం మార్కెట్ రెగ్యులేటర్ సెబీ పునఃవర్గీకరించింది. వచ్చే ఏడాది మొదలు ఈ మార్పు అమల్లోకి రానున్నది. మ్యూచువల్ ఫం
డిజిటల్ గోల్డ్ లేదా ఈ-గోల్డ్ ఉత్పత్తులను నియంత్రించే ఆలోచనేదీ తమకు లేదని మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ శుక్రవారం స్పష్టం చేసింది. అది మా పరిధిలోకి రాదని, అందుకే దాన్ని రెగ్యులేట్ చేయాలని చూడటం లేదన�
రికార్డుస్థాయిలో పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్కున్న రకరకాల మార్గాలపట్ల మదుపరులను విపరీతంగా ఆకర్షింపజేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు సంప్రదాయ పద్ధతిలో పసిడి నాణేలు, బిస్క�