‘ఒక్క జత యూనిఫాం ఇచ్చి విద్యా శాఖ అధికారులు చేతులు దులుపుకొన్నారు. ప్రతీ రోజు యూనిఫాం వేసుకోవాలని చెబుతున్నారు. ఏ రోజుకు ఆ రోజు ఉతుక్కుంటేగానీ ఆ మరుసటి రోజు యూనిఫాం వేసుకోలేని పరిస్థితి. స్కూల్ అయిపోగా�
విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని చండూర్ పాఠశాల కాంప్లెక్స్ హెచ్ఎం హరిసింగ్ అన్నారు. శుక్రవారం చిలిపిచెడ్ మండల పరిధిలోని చండూర్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఉపాధ్యాయులతో కలిసి యూన�
రాష్ట్రంలోని పలు సర్కారు బడులు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. వసతులలేమీతో కొట్టుమిట్టాడుతున్నాయి. గురువారం నుంచి రాష్ట్రంలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంకానుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా యూనిఫాంలు పంపిణీ చేస్తున్నది. వీటిని మహిళా సంఘాల సభ్యులు కుడుతుంటారు. వారికి ప్రభుత్వం యూనిఫాంకు రూ.50చొప్పున చెల్లిస్తున్నది.
Viral Video | 12వ తరగతి విద్యార్థులు లగ్జరీ కార్లతో పరేడ్ నిర్వహించిన వీడియో ఇటీవలే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్ను జూన్ 12 నాటికి సిద్ధం చేయాలని కలెక్టర్ హనుమంత్ కె.జెండగే అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ మండల పరిషత్, జిల్లా పరిషత్ హైసూళ్లలో అమ్మ ఆదర్
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు ఇక నుంచి సరికొత్త యూనిఫాంలలో మెరిసి పోనున్నారు. ఇప్పటివరకు ఉన్న యూనిఫాం డిజైన్లను విద్యాశాఖ మార్చింది. నూతన రంగులు, డిజైన్లతో కూడిన దుస్తులను రూపొందించింది. వచ్చే వి�
Puducherry Assembly | పుదుచ్చేరి రాష్ట్రంలోని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పాఠశాల విద్యార్థుల్లా మారిపోయారు. స్కూల్ స్టూడెంట్స్ తరహాలో యూనిఫాం ధరించి పుస్తకాల బ్యాగ్తో అసెంబ్లీకి సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు.
పాట్నా : అది బీహార్ రాష్ట్రంలోని ఆరారియా జిల్లా.. జోకిహాత్ బ్లాక్లోని ఓ పాఠశాలలో విద్యార్థులకు టీచర్లు పాఠాలు బోధిస్తున్నారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. అంతలోనే ఓ లుంగీ మాత్రమే ధరించిన వ్యక్తి కత�
ప్రభుత్వ పాఠశాలల యూనిఫాం కుట్టుపనిని మేరు కులస్తులకు కేటాయించాలని మేరు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాడపల్లి మాధవ్, కార్యదర్శులు సీఎం కేసీఆర్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, కలెక్టర్లకు విన్నవించార�
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్ క్లాత్ అందించేందుకు విద్యాశాఖ సిద్ధం చేస్తున్నది. రెండు విడుతల్లో విద్యార్థులకు పంపిణీ చేసేలా ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటిక�