ప్రభుత్వ పాఠశాలల యూనిఫాం కుట్టుపనిని మేరు కులస్తులకు కేటాయించాలని మేరు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాడపల్లి మాధవ్, కార్యదర్శులు సీఎం కేసీఆర్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, కలెక్టర్లకు విన్నవించార�
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్ క్లాత్ అందించేందుకు విద్యాశాఖ సిద్ధం చేస్తున్నది. రెండు విడుతల్లో విద్యార్థులకు పంపిణీ చేసేలా ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటిక�