మందుబాబులూ .. బీ కేర్ ఫుల్.. ఇకపై ఎనీ టైమ్ ఎనీ సెంటర్ తనిఖీలు తప్పవు. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డే�
పాఠశాలల బస్సులు, వ్యాన్లపై పోలీసుల ప్రత్యేక నిఘా ఉంటుందని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. విద్యార్థుల రవాణాకు ఉపయోగించే బస్సులు, ఇతర వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆయన జిల్లా పోలీసు అధికారుల�
బడిపిల్లల ప్రాణాలు డ్రైవర్లచేతుల్లో ఉన్నాయడనంలో ఎలాంటి సందేహం లేదు. విద్యా సంస్థల బస్సులు నడిపే డ్రైవర్లు మద్యం తాగి నడిపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం పిల్లల ప్రాణాలతో చెలగాటలాడమే అవుతుందని తల్లిదండ్రు�
హైదరాబాద్ జిల్లాలో భద్రత లేని బస్సులపై నిరంతరం నిఘా ఉంచాలని కలెక్టర్ హరిచందన దాసరి అధికారులకు సూచించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో విద్యార్థుల భద్రతపై పాఠశాల యాజమాన్యం, సంబంధిత శ
భద్రాద్రి జిల్లాలో మొత్తం 264 బడి బస్సులు ఉన్నాయి. వాటిలో ఇప్పటివరకు 191 బస్సులకు ఫిట్నెస్ చేయించారు. మిగతా 73 బస్సులకు ఇంకా చేయించాల్సి ఉంది. అయితే, జిల్లాలో బస్సులకు ఫిట్నెస్ టెస్టులు చేయించేందుకు కొన్న
స్కూల్ బస్సుల పై మేడ్చల్ ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. వేసవి సెలవుల అనంతరం గురువారం పునః ప్రారంభం కావడంతో స్కూల్ బస్సుల పై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి తనిఖీలు చేపట్టారు.
ఈ ఏడాది విద్యా సంవత్సర ప్రారంభ సమయం దగ్గర పడుతున్నది. ఈలోగా విద్యార్థుల రవాణాకు ఉపయోగించే ప్రైవేట్ పాఠశాలల బస్సులకు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి, ఆర్టీఏ అధికారుల నుంచి ఫిట్నెస్ సర్టిఫ
ఈనెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులను రవాణా చేసే విద్యాసంస్థల వాహనాలు తప్పనిసరిగా ఫిట్నెస్ కలిగి ఉండాలని రవాణాశాఖ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్
మరో వారం రోజుల్లో విద్యా సంస్థలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే పాఠశాల బస్సులు ఫిట్నెస్ చేయించుకోవాల్సి ఉన్నా.. చాలా యాజమాన్యాలు తమ బస్సులను ఫిట్నెస్ చేయించుకోవడానికి మొరాయిస్తున్నాయి.
విద్యాసంస్థలు జూన్ 12 నుంచి పున:ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు ప్రారంభం కాకముందే స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేయాలి. సంగారెడ్డి జిల్లాలో 1461, సిద్దిపేట జిల్లాలో 381, మెదక్ జిల్లాలో 170 స్కూల్ బస�
మరికొద్ది రోజుల్లో విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులను ఇంటి నుంచి బడికి తీసుకెళ్లి తిరిగి గమ్యస్థానానికి చేర్చాల్సిన బాధ్యత ఆయా స్కూళ్ల యాజమాన్యాలపై ఉన్నది. అయితే ప్రతి సంవత్సరం బస్�
కాలం చెల్లిన వాహనాలపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 15 ఏండ్లు నిండిన వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాపింగ్ చేసుకుంటే పలు రాయితీలు పొందవచ్చనని అధికారులు ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనదారులకు అవగాహ