పాఠశాల లు పునఃప్రారంభమై నేటికీ పక్షం రోజులవుతున్నా బడి బస్సులు ఫిట్నెస్ పరీక్షలు పొందడం లేదు. ఈ క్రమం లో బస్సుల భద్రతపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సుల ఫిట్నెస్ గడువు �
సింగరేణి సంస్థ చివరకు స్కూల్ బస్సులు నడపలేని స్థితికి దిగజారడం ఆందోళన కలిగిస్తోందని, సంస్థ మనుగడను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే తమ నాయకుడు హరీష్రావు నేతృత్వంలో సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను బ�
రాష్ట్ర రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలను మరింత విసృ్తతం చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
‘కొడుకును మంచి చదువులు చదివించాలి.. పెద్ద ఇంజినీర్ను చెయ్యాలి’.. ‘కూతుర్ని పెద్ద డాక్టర్ను చెయ్యాలి.. కలెక్టర్ను చెయ్యాలి’ ఇదీ నేటి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై కంటున్న కలలు.. పెట్టుకుంటున్న ఆ�
ప్రైవేట్ బడి బస్సులకు పర్మిట్లు, ఫిట్నెస్ తప్పనిసరి అని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది. ఎట్టి పరిస్థితుల్లో సీటింగ్ సామర్థ్యానికి మించి విద్యార్థులను రవాణా చేయరాదని వెల్లడించింది.
బడిపిల్లల ప్రాణాలు డ్రైవర్ల చేతులో ఉన్నాయడనంలో ఎలాంటి సందేహం లేదు. వారు ఎంత నిబద్ధతగా విధులు నిర్వర్తిస్తేనే పిల్లలు క్షేమంగా ఇంటికి బడికి చేరుకుంటారు. ఈ ప్రక్రియలో విద్యా సంస్థల యజమానులది కీలక పాత్ర. వ
బడిపిల్లల ప్రాణాలు డ్రైవర్ల చేతులో ఉన్నాయడనంలో ఎలాంటి సందేహం లేదు. వారు ఎంత నిబద్ధతగా విధులు నిర్వర్తిస్తే అంత క్షేమంగా పిల్లలు ఇంటికి బడికి చేరుకుంటారు. ఈ ప్రక్రియలో విద్యా సంస్థల యజమానులది కీలక పాత్ర.
మందుబాబులూ .. బీ కేర్ ఫుల్.. ఇకపై ఎనీ టైమ్ ఎనీ సెంటర్ తనిఖీలు తప్పవు. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డే�
పాఠశాలల బస్సులు, వ్యాన్లపై పోలీసుల ప్రత్యేక నిఘా ఉంటుందని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. విద్యార్థుల రవాణాకు ఉపయోగించే బస్సులు, ఇతర వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆయన జిల్లా పోలీసు అధికారుల�
బడిపిల్లల ప్రాణాలు డ్రైవర్లచేతుల్లో ఉన్నాయడనంలో ఎలాంటి సందేహం లేదు. విద్యా సంస్థల బస్సులు నడిపే డ్రైవర్లు మద్యం తాగి నడిపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం పిల్లల ప్రాణాలతో చెలగాటలాడమే అవుతుందని తల్లిదండ్రు�
హైదరాబాద్ జిల్లాలో భద్రత లేని బస్సులపై నిరంతరం నిఘా ఉంచాలని కలెక్టర్ హరిచందన దాసరి అధికారులకు సూచించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో విద్యార్థుల భద్రతపై పాఠశాల యాజమాన్యం, సంబంధిత శ
భద్రాద్రి జిల్లాలో మొత్తం 264 బడి బస్సులు ఉన్నాయి. వాటిలో ఇప్పటివరకు 191 బస్సులకు ఫిట్నెస్ చేయించారు. మిగతా 73 బస్సులకు ఇంకా చేయించాల్సి ఉంది. అయితే, జిల్లాలో బస్సులకు ఫిట్నెస్ టెస్టులు చేయించేందుకు కొన్న