మహబూబాబాద్ : జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. కాగా, వర్షాలకు నర్సింహులపేట మండలం కొమ్ముల వంచ కొత్త చెరువు జోరుగా మత్
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. వాయువ్య ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం 21 మంది పిల్లలతో వెళుతున్న స్కూల్ బస్, మూడు కార్లు మంటల్లో చిక్కుకున్నాయి.
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో కురుస్తోన్న భారీ వర్షాలకు వరద పోటెత్తింది. చంపావత్ జిల్లాలో తనక్పూర్లో వరద ఉధృతికి ఓ స్కూల్ బస్సు కొట్టుకుపోయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్య
డతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వే అండర్పాస్ బ్రిడ్జిలో నిలిచిన వర్షపు నీటిలో ప్రైవేట్ స్కూల్ బస్సు చిక్కుకున్నది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ మండలంలో మాచన్పల్లి, కోడూర్ మధ్య �
Mahabubnagar | మహబూబ్నగర్లో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని కోడూరు వద్ద వరదలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు చిక్కుకుపోయింది. అయితే డ్రైవర్ అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది
లక్నో: స్కూల్ బస్సు నుంచి బయటకు చూస్తున్న విద్యార్థి తల స్తంభానికి తగలడంతో మరణించాడు. ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. మోదీనగర్ పట్టణానికి చెందిన మూడో తరగతి విద్యార్థి ఉదయ
రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ న్యూఢిల్లీ, జనవరి 29: ఇంటర్ సిటీ, స్కూల్ బస్సుల్లోని ప్యాసింజర్ కంపార్ట్మెంట్లో ఫైర్ అలారం, ఫైర్ కంట్రోల్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. దీ�
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మానవపాడు మండలం శ్రీనగర్ సమీపంలో చోటు చేసుకుంది.
పూడూరు : డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి స్కూల్ బస్ పొలంలోకి దూసుకుపోయిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి-వికారాబాద్ జిల్లాల సరిహద్దులో ఉన్న పూడూరు
బండ్లగూడ: పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో రంగారెడ్డి జిల్లా రవాణశాఖ అధికారులు బుధవారం ప్రైవేటు పాఠశాలల బస్సుల పై కొరడా ఝలిపించారు. రంగారెడ్డి జిల్లా ఉప రవాణశాఖ అధికారి ప్రవీణ్ రావు అదేశాల మేరకు హైదర్�